Wednesday, May 15, 2024

manik rao

సీఎం రేవంత్‌తో ఉమ్మడి మెదక్‌ జిల్లా ఎమ్మెల్యేల భేటీ

సీఎంను నివాసంలో కలిసిన‌ నలుగురు ఎమ్మెల్యేలు హైదరాబాద్ : సీఎం రేవంత్‌ రెడ్డిని ఉమ్మడి మెదక్‌ జిల్లాకు చెందిన నలుగురు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు మంగళవారం ఆయన నివాసంలో కలిశారు. సీఎం దావోస్‌ పర్యటన ఇటీవలే ముగించుకుని రావడంతో ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిసినట్లు తెలుస్తోంది. నర్సాపూర్‌ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌...

తెలంగాణ నుంచి సోనియా పోటీపీఏసీలో ఏకగ్రీవ తీర్మానం

మాణిక్‌ రావు ఠాక్రే అధ్యక్షతన పీఏసీ భేటీ నామినేటెడ్‌ పోస్టుల భర్తీ అతి త్వరలో కాంగ్రెస్‌ పీఏసీ భేటీలో కీలక నిర్ణయాలు కాళేశ్వరం అవకతవకలపై శ్వేతపత్రం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అసెంబ్లీలో చర్చ గాంధీ భవన్‌లో ముగిసిన పీఏసీ సమావేశం రేవంత్‌ రెడ్డి, ఉత్తమ్‌ సహా పాల్గొన్న పలువురు నేతలు ఏఐసీసీ అగ్రనాయకురాలు సోనియాగాంధీని లోక్‌ సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి...

కాంగ్రెస్ ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రేను కలిసిన జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి

జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి కాంగ్రెస్ ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రేను కలిశారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ను అమలు చేయాలని ఆయన కోరారు. ఉప ముఖ్యమంత్రి పదవిని బీసీలకు దక్కేలా చేయాలని ఆయన కోరారు. బీసీల రిజర్వేషన్ల పెంపు అంటూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన డిక్లరేషన్ ను జాతీయ బీసీ...

సాంకేతిక విప్లవ యోధుడు రాజీవ్ గాంధీ..

రాజీవ్ గాంధీ 79 జయంతి కార్యక్రమం.. నివాళులర్పించిన టీపీసీసీ చీఫ్ రేవంత్, తదితరులు.. సోమాజీ గూడా రాజీవ్ విగ్రహానికి పూలమాలలు.. గ్రామ పంచాయితీలను బలోపేతం చేసిన రాజీవ్.. 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించిన ఘనత ఆయనది.. మహిళకు రిజర్వేషన్లు కల్పించిన మహనీయుడు.. పిన్న వయసులోనే ప్రధానిగా బాధ్యతలు.. కొనియాడిన కాంగ్రెస్ నాయకులు.. హైదరాబాద్: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -