పార్లమెంట్ ప్రారంభంలో రాష్ట్రపతి ముర్ముకు ఆహ్వానం పంపకపోవడం దుర్మార్గం..
తీవ్ర విమర్శలు చేసిన జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే
న్యూ ఢిల్లీ : నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును, ఆమెకు ముందు రాష్ట్రపతిగా వ్యవహరించిన రామ్నాథ్ కోవింద్లను ఆహ్వానించలేదని.. ప్రధాని నరేంద్ర మోదీ సర్కార్పై కాంగ్రెస్ చీఫ్ మల్లి కార్జున్ ఖర్గే విమర్శలు...
రూ.100 కోట్ల పరువు నష్టం కేసులో సమన్లు జారీ చేసిన పంజాబ్ కోర్టు..
కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ మేనిఫెస్టోపై రాజుకున్న వివాదం..
భజరంగ్ దళ్ వంటి సంస్థలను నిషేధిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్..
సంగ్రూర్ కోర్టులో పిటిషన్ వేసిన హిందూ సురక్ష పరిషత్..
బెంగుళూరు, 15 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) : కర్ణాటక ఎన్నికల ప్రచార సమయంలో.....
జైపూర్ : తెలుగు టాలన్స్కు ఎదురులేదు. ప్రీమియర్ హ్యాండ్బాల్ లీగ్ (పీహెచ్ఎల్) తొలి సీజన్లో తెలుగు టాలన్స్ వరుసగా రెండో విజయం నమోదు చేసింది. తొలి...