Tuesday, April 23, 2024

mallikarjun kharge

తెలంగాణలో ఎంపి ఎలక్షన్స్‌పై కాంగ్రెస్‌ ఫోకస్‌

మంత్రులతో కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే భేటీ 14 ఎంపి సీట్లలో గెలుపే లక్ష్యంగా దిశా నిర్దేశం సమన్వయంతో ముందుకు సాగాలని ఆదేశం న్యూఢిల్లీ : తెలంగాణలో విజయంతో ఊపుమీదున్న కాంగ్రెస్‌.. లోక్‌సభ ఎన్నికలపై కూడా దృష్టి సారించింది. రానున్న ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో విజయమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా తెలంగాణ లోక్‌సభ సమన్వయ...

ఏకకాలంలో రూ. 2 లక్షల రైతు రుణమాఫీ

ప్రజాకర్షక పథకాలతో కాంగ్రెస్‌ ఎన్నికల మేనిఫెస్టో అమరుల కుటుంబ సభ్యులకు రూ. 25 వేల పింఛను ప్రతి ఆటో డ్రైవర్‌కు ఏడాదికి రూ. 12 వేల ఆర్థిక సాయం దివ్యాంగుల పింఛన్‌ రూ. 5,016, ఉచిత ఆర్టీసీ ప్రయాణం మరణించిన జర్నలిస్ట్‌ కుటుంబాలకు రూ. 2 లక్షలు ధరణి స్థానంలో భూమాత.. 24 గంటల ఉచిత విద్యుత్‌ ఆరు నెలల్లోపు మెగా డీఎస్సీ.....

కాంగ్రెస్‌ గూటికి చేరిన రాములమ్మ

ఖర్గే సమక్షంలో పార్టీలో చేరిక కండువా కప్పి ఆహ్వానించిన కాంగ్రెస్‌ అధ్యక్షుడు హైదరాబాద్‌ : మాజీ ఎంపీ విజయశాంతి తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. గాంధీభవన్‌లో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే సమక్షంలో విజయశాంతి కాంగ్రెస్‌లో చేరారు. రాములమ్మకు పార్టీ కండువా కప్పి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మెదక్‌ ఎంపీ సీటు హామీతో విజయశాంతి హస్తం...

ప్రజా తెలంగాణ కోరుకుంటే.. దొరల తెలంగాణ వచ్చింది

ఓబీసీ కులగణనను ఎందుకు వ్యతిరేకిస్తున్నారు ఢల్లీిలో మీకోసం పోరాడడానికి సైనికుడిగా ఉంటా జగిత్యాల సభలో రాహుల్‌ ఆవేశపూరిత ప్రసంగం హైదరాబాద్ : బీజేపీ, బీఆర్‌ఎస్‌లపై ఫైరయ్యారు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ. ప్రజా తెలంగాణ కోరుకుంటే..దొరల తెలంగాణ వచ్చిందని విమర్శించారు. ఓబీసీ కులగణనను ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ప్రశ్నించారు. ఢల్లీిలో మీకోసం పోరాడడానికి తాను సైనికుడిగా ఉంటానని రాహుల్‌ గాంధీ...

దేశంలో కులగణనకు కాంగ్రెస్ మద్దతు..

సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని ప్రకటించిన రాహుల్ గాంధీ.. కులగణన చేపట్టడం ప్రగతిశీల అడుగు.. ఖర్గే అధ్యక్షతన ఏఐసీసీ కార్యాలయంలో సీడబ్ల్యూసీ మీటింగ్.. మోడీ కులాల సర్వేకు సిద్ధంగా లేరన్న రాహుల్.. న్యూ ఢిల్లీ : దేశంలో కులగణనకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఏకగ్రీవంగా మద్దతు తెలిపింది. సీడబ్ల్యూసీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ...

అధికారంలోకి రాగానే కులగణన చేస్తాం..

రాష్ట్రంలో రైతు రుణాలను మాఫీ చేస్తాం.. మహిళలకు నెలకు రూ. 1500 ఇస్తాం రూ. 500 కే వంట గ్యాస్ సిలిండర్‌ అందచేస్తాం.. మధ్యప్రదేశ్‌ ఎన్నికల ప్రచారంలో ఖర్గే వాగ్దానాలు.. భోపాల్‌ :మధ్యప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన తర్వాత కుల జనగణనను కాంగ్రెస్‌ నిర్వహిస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే ప్రకటించారు. మంగళవారం బుందేల్‌ఖండ్‌ ప్రాంతంలోని సాగర్‌లో ఒక బహిరంగ...

రాష్ట్రపతికి ఇచ్చే విలువ ఇదేనా..?

పార్లమెంట్‌ ప్రారంభంలో రాష్ట్రపతి ముర్ముకు ఆహ్వానం పంపకపోవడం దుర్మార్గం.. తీవ్ర విమర్శలు చేసిన జాతీయ కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే న్యూ ఢిల్లీ : నూతన పార్లమెంట్‌ భవనం ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును, ఆమెకు ముందు రాష్ట్రపతిగా వ్యవహరించిన రామ్‌నాథ్‌ కోవింద్‌లను ఆహ్వానించలేదని.. ప్రధాని నరేంద్ర మోదీ సర్కార్‌పై కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లి కార్జున్‌ ఖర్గే విమర్శలు...

ఎలక్షన్ ఎఫెక్ట్..

రూ.100 కోట్ల పరువు నష్టం కేసులో సమన్లు జారీ చేసిన పంజాబ్ కోర్టు.. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ మేనిఫెస్టోపై రాజుకున్న వివాదం.. భజరంగ్ దళ్ వంటి సంస్థలను నిషేధిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్.. సంగ్రూర్ కోర్టులో పిటిషన్ వేసిన హిందూ సురక్ష పరిషత్.. బెంగుళూరు, 15 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) : క‌ర్ణాట‌క ఎన్నిక‌ల ప్ర‌చార స‌మ‌యంలో.....
- Advertisement -

Latest News

శంభునికుంటకు ఎసరుపెట్టిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్..

అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్.. అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్.. కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు.. చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం.. అవినీతి మత్తులో...
- Advertisement -