1వ తేదీ నుంచి క్రిష్ణ - పాలమూరు మధ్య రైలు సౌకర్యం…
ప్రారంభించనున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ…
మఖ్తల్ మీదుగా హైదరాబాద్కు ట్రెయిన్ సౌకర్యం
మఖ్తల్ : మఖ్తల్ నియోజకవర్గ వాసులకు.. ముఖ్యంగా మఖ్తల్ పట్టణం మీదుగా రైలు ప్రయాణం చేయాలన్న కల ఎట్టకేలకు నెరవేరనుంది. అక్టోబర్ 1వ తేదీ నుంచి క్రిష్ణ - పాలమూరు మధ్య...
భయాందోళనలో విద్యార్థులు….మఖ్తల్ : మఖ్తల్ మున్సిపాలిటీ పరిధిలోని దండుగ్రామంలోని ప్రాథమిక పాఠశాల శిథిలావస్థకు చేరి ప్రమాదకరంగా తయారైంది. ఇప్పటికే వరుసగా కురుస్తున్నవర్షాలకు పాఠశాలలోని రెండు గదుల్లో పెచ్చులూడటంతోపాటు గోడలకు బీటలువారి, ఎప్పుడు కూలుతుందో తెలియని ప్రమాదకరస్థితికి చేరుకుంది. దీంతో పాఠశాలలోని ఆ రెండు గదుల్లో కేవలంసా మాన్లకు మాత్రమే పరిమితం చేశారు. విద్యార్థులను బయట...
వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం
కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి
ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క
ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు
వికారాబాద్ జిల్లా తాండూరు లో...