మేల్స్ కోసం ప్రత్యేక బస్సులు నడపనున్న ఆర్టీసీ
మహిళలకు ఉచిత ప్రయాణం అమలుతో పెరిగిన రద్దీ
రద్దీ తో ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్న పురుషులు
ప్రత్యేక బస్సులు నడిపే విషయంపై దృష్టి పెట్టిన ఆర్టీసీ
హైదరాబాద్ : మహాలక్ష్మీ పధకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలులోకి వచ్చిన దగ్గర నుంచి ఆర్టీసీ బస్సుల్లో రద్దీ బాగా పెరిగింది....
గుర్తించే పనిలో పడ్డ పోలీసులు
బెంగళూరు : బెంగళూరులో బెదరింపు మెయిల్స్ కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుర్తు తెలియని మెయిల్ అడ్రస్ ల నుంచి బెంగళూరులోని 13 పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. విషయాన్ని స్కూళ్ల యాజమాన్యాలు పోలీసులకు చేరవేశారు. భయంతో పిల్లలను ఇళ్లకు పంపించారు. ఆయా బడులకు చేరుకున్న పోలీసులు...
వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం
కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి
ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క
ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు
వికారాబాద్ జిల్లా తాండూరు లో...