కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి
ఆరోగ్య తెలంగాణే ద్యేయంగా పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలనే లక్ష్యంతో ఏ రాష్ట్రంలో లేనివిధంగా వైద్య రంగానికి రాష్ట్ర బడ్జెట్ లో 4-1/2 శాతం నిధులు కేటాయించి, వైద్య రంగంలో అనేక మార్పులు తెచ్చి దేశంలోనే రాష్ట్రాన్ని నంబర్ 1రాష్ట్రంగా రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ తీర్చిదిద్దారని...
భూ విక్రయం విషయంలో వివాదం..
ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ కు కేసు బదిలీ..
2018లో భూ విక్రయం వ్యవహారంలో వివాదం..
ఉప్పర్ పల్లి లో ల్యాండ్ కొనుగోలు వ్యవహారంలో కేసు..
సామా ఇంద్రపాల్ రెడ్డి దగ్గర నుంచి మూడున్నర కోట్ల రూపాయలు తీసుకున్న ఎమ్మెల్యే ..
2018 నుంచి రిజిస్ట్రేషన్ చేయకుండా తాత్సారం చేసిన ఎమ్మెల్యే ..
తనకే డబ్బులు ఇవ్వాలని సామా...
వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం
కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి
ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క
ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు
వికారాబాద్ జిల్లా తాండూరు లో...