మేడిగడ్డ బ్యారేజ్పై విజిలెన్స్ విచారణ
ఈఎన్సీ ఆఫీసులో సోదాలు
ఏక కాలంలో 12 చోట్ల తనిఖీలు
మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగుబాటుపై కాంగ్రెస్ ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో మంగళవారంనాడు విజిలెన్స్ అధికారులు హైదరాబాద్ ఎర్రమంజిల్ లోని నీటిపారుదల శాఖ కార్యాలయంలో విచారణ ప్రారంభించారు. ఈ తనిఖీల్లో 10 విజిలెన్స్, ఇంజినీరింగ్ బృందాలు...
ఇంజినీర్ ఇన్ చీఫ్ చెప్పింది శుద్ధ అబద్దం..
అయన చెప్పింది నిజమైతే మొత్తం బ్యారేజీ కొత్తగా కట్టాలి..
ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలి..
టెక్నికల్ వివరణ ఇచ్చిన తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ..
హైదరాబాద్ : బ్యారేజీ పిల్లర్ల కుంగుబాటుకు “కుట్ర” కారణం కాదనీ, కొన్ని పిల్లర్ల కింద ఇసుక కొట్టుకు పోవడం వల్ల, ఆ పిల్లర్లు కుంగిపోయాయనీ,...
మేడిగడ్డ ఘటనపై ఎలాంటి కుట్ర కోణం లేదు..
ముందు కూడా ఎలాంటి అల్లర్లు జరిగే అవకాశం లేదు..
నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారుల బృందం బ్యారేజీని పరిశీలించింది..
విచారణ జరిపి ప్రకటన విడుదల చేసిన ఎస్.ఫై. కిరణ్ ఖరే..
హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్ట్లో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిన ఘటనపై భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్...
హైదరాబాద్ : హైదరాబాద్ హుస్సేన్ సాగర్ లో కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి కోట్ల రూపాయలను దుబారా చేసిన ప్రభుత్వానికి పిండ ప్రధానం చేశారు బక్క జడ్సన్.. బిఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టులో సుమారు లక్ష కోట్ల రూపాయల ప్రజాధనం దోచుకొని రీ డిజైన్ పేరుతో నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం చేపట్టి కోట్ల రూపాయలను దోచుకున్నారనడానికి...
దశాబ్దాలుగా వెనుకబడ్డ కామారెడ్డి ప్రాంతంలో మెట్టపంటలకు సాగునీరు కల తెలంగాణ ఏర్పాటుతో సాకారం అయిందని స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ, దశాబ్ది వేడుకల ప్రారంభం సందర్భంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అంతకు ముందు అమర వీరుల స్థూపానికి నివాళులు అర్పించి,...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...