Tuesday, May 21, 2024

jee

జేఈఈలో సిలబస్‌ తగ్గింపు..

మెయిన్‌ నోటిఫికేషన్‌ విడుదల హైదరాబాద్‌ : జేఈఈ మెయిన్‌ నోటిఫికేషన్‌ను గురువారం నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్టీఏ) విడుదల చేసింది. దీంతోపాటు పరీక్ష సిలబస్‌ను కూడా ప్రకటించింది. ఈసారి సిలబస్‌ను తగ్గిస్తూ నిర్ణయం తీసుకొన్నది. ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, గణితంలోని పలు అంశాలను తొలగించింది. ఫిజిక్స్‌లో 14 అంశాలను తీసేసింది. ఇందులో న్యూటన్స్‌ లా ఆఫ్‌ కూలింగ్‌,...

జేఈఈ మెయిన్‌ దరఖాస్తులు ప్రారంభం..

జనవరిలో 24 నుంచి ఎగ్జామ్స్‌ న్యూఢిల్లీ : దేశంలోని ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ ఐటీలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే ఇంజినీరింగ్‌ సంస్థల్లో ప్రవేశాలకోసం నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. బుధవారం (నవంబర్‌ 1న)తో ప్రారంభమైన ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువు నవంబర్‌ 30న రాత్రి 9 గంటలకు ముగియనుంది. ఈ పరీక్షలను...
- Advertisement -

Latest News

ప్ర‌భుత్వ స్కూల్ యూనిఫామ్ కుడితే రూ.50

సర్కార్ బడులంటే గింత చులకనా.! పేదోడికి విద్యనందించేందుకు సవాలక్ష షరత్ లు ఓ పోలిటీషియన్ అంగీ, ప్యాంట్ ఇస్త్రీ చేస్తే రూ.100లు బిల్లుల చెల్లింపుల్లో కమీషన్ టెస్కో ద్వారా క్లాత్ లు...
- Advertisement -