ఫార్మా కంపెనీల్లో ఏకకాలంలో తనిఖీలు
9 చోట్ల సోదాలు నిర్వహిస్తున్న ఐటీ
హైదరాబాద్ లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఓ ఫార్మా కంపెనీలో ఈ సోదాలు జరుగుతున్నాయి. ఈరోజు తెల్లవారు జాము నుంచే ఆదాయపు పన్ను శాఖ అధికారులు బృందాలుగా విడిపోయి ఫార్మా కంపెనీ యజమాని, ఆయన బంధువుల ఇళ్లలో సోదాలను నిర్వహిస్తున్నారు....
ఆరు బృందాలుగా, 5 రైస్మిల్లులు, ఓ గోదాంలో సోదాలు
మిర్యాలగూడ (ఆదాబ్ హైదరాబాద్) : రైస్ మిల్లులకు ప్రసిద్ధిగాంచిన మిర్యాలగూడ పట్టణంలో ఆదాయ పన్ను శాఖ (ఐటీ ) అధికారులు రెండో రోజు శుక్రవారం పలు మిల్లులో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్ శాఖ పరిధికి చెందిన సుమారు 40 మంది అధికారులు ఐదు బృందాలుగా...
భారీగా నగదు పట్టివేత
న్యూఢిల్లీ : జార్ఖండ్కు చెందిన కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహూ బంధువులకు చెందిన డిస్టిలరీలపై మూడు రోజులుగా ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. ఈ దాడుల్లో ఇప్పటివరకూ రూ.200 కోట్లకు పైగా లెక్కల్లో చూపని నగదు పట్టుబడిరది. బుధవారం నుంచి ఒడిశా, జార్ఖండ్లలో ఐటీ దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. శనివారం కూడా...
పైలట్ రోహిత్ రెడ్డి ఇంట్లో ఐటీ దాడులు
తాండూర్ తో పాటు మణికొండలోని పైలట్ నివాసానికి అధికారులు
ఏకకాలంలో ఐదు చోట్ల తనిఖీలు చేపట్టిన వైనం
లెక్కల్లోకి రాని రూ.44 లక్షలు గుర్తించిన అధికారులు
కోహినూర్ గ్రూప్స్, కింగ్స్ ప్యాలెస్ యజమానుల ఇళ్లలో సోదాలు
రాజకీయ పార్టీకి భారీగా ఫండింగ్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోని పలు నేతల నివాసాలపై ఐటీ...
హైదరాబాద్ : బడంగ్పేట మేయర్ పారిజాత నరసింహా రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు ముగిశాయి. నగదు, పలు కీలక పత్రాలను అధికారులు తీసుకెళ్లారు. పారిజాతతోపాటు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇండ్లపై ఐటీ అధికారులు గురువారం ఉదయం నుంచి తనిఖీలు చేస్తున్న విషయం తెలిసిందే. కాగా, పారిజాత ఇంటి నుంచి అధికారులు అర్ధరాత్రి వెళ్లిపోయారు....
కేంద్రం హ్యాకింగ్ కు ప్రయత్నిస్తోందని అలర్ట్ లు పంపిన యాపిల్
మొబైల్ సందేశాలను బయటపెట్టి రచ్చరచ్చ చేసిన ప్రతిపక్ష నేతలు
దేశంలోనే ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ యాపిల్ కు కేంద్ర ప్రభుత్వం గురువారం నోటీసులు పంపించింది. కేంద్ర ప్రభుత్వంపై చేసిన హ్యాకింగ్ ఆరోపణలపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ప్రతిపక్ష నేతల ఫోన్లలో మాల్ వేర్ చొప్పించేందుకు...
వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం
కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి
ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క
ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు
వికారాబాద్ జిల్లా తాండూరు లో...