Saturday, May 18, 2024

investment

రూ.40 వేల కోట్ల పెట్టుబడులు..

దావోస్‌లో మెరిసిన తెలంగాణ.. 35 వేలకు పైగా తెలంగాణలో కొలువులు ప్రపంచ దిగ్గజ కంపెనీలన్నీ తెలంగాణ వైపే ఇన్వెస్ట్‌?మెంట్‌ ల ఆకర్షణలో రాష్ట్రం ?సరికొత్త రికార్డు దావోస్‌లో తెలంగాణకు పెట్టుబడుల వర్షం స్కిల్‌ యూనివర్సిటీ ఏర్పాటుపై అదానీతో సుముఖత గోడి ఇండియా భారీ ప్రాజెక్టు- రూ.8000 కోట్లు తెలంగాణలో పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్ట్‌-రూ.9,000 కోట్లు గ్రీన్‌ ఫీల్డ్‌ డేటాసెంటర్‌- వెబ్‌ వెర్క్స్‌ రూ. 5,200 కోట్లు భారీ...

హెచ్‌ డి ఎఫ్‌ సి సెక్యూరిటీస్‌ ఏడబ్ల్యూఎస్‌ లో మిలియన్ల మంది

వ్యాపారులకు ఇన్వెస్టింగ్‌ యాప్‌ను స్కేల్స్‌ క్లౌడ్‌ సేవల కోసం పెరుగుతున్న కస్టమర్‌ డిమాండ్‌ను తీర్చడానికి 2030 నాటికి దేశంలో 12.7 బిలియన్‌ డాలర్ల క్లౌడ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో పెట్టుబడి పెట్టే ప్రణాళికలను ఇటీవల వివరించింది. ‘‘ఏడబ్ల్యూఎస్‌, అమెజాన్‌.కం కంపెనీ, భారతదేశంలోని ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌లలో ఒకటైన హెచ్‌ డి ఎఫ్‌ సి సెక్యూరిటీస్‌ లిమిటెడ్‌, తన...

క్రిప్టో కరెన్సీ లో ఆన్‌లైన్ స్కాం…

తిరువ‌నంత‌పురం : ఆన్‌లైన్ స్కామ్‌లు, స్కీమ్‌ల పేరుతో సైబ‌ర్ నేర‌గాళ్లు అమాయకుల‌ను అడ్డంగా దోచేస్తున్నారు. రోజుకో స్కామ్‌తో ఆన్‌లైన్ వేదిక‌గా క్ష‌ణాల్లో ఖాతాల్లోని డ‌బ్బును మాయం చేస్తున్నారు. ఇక లేటెస్ట్‌గా కేర‌ళ‌లోని కొల్లాంకు చెందిన ఓ వ్య‌క్తి చైనీస్ క్రిప్టోక‌రెన్సీ స్కామ్‌లో ఏకంగా రూ. 1.2 కోట్లు కోల్పోయాడు. న‌గ‌రానికి చెందిన వ్యాపారి (35)...

హైదరాబాద్‌లో ఎన్‌.జె. వెల్త్‌ డిస్ట్రిబ్యూటర్స్‌

మ్యూచువల్‌ ఫండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ విస్తరణను విస్తృతం చేయడమే లక్ష్యం.. హైదరాబాద్ : హైదరాబాద్‌లో, మొత్తం 1037 మంది డిస్ట్రిబ్యూటర్లు ఎన్‌.జె.తో ఎన్‌ ప్యానల్‌.. 193 మంది మహిళలు.. 844 మంది పురుషులుమ్యూచువల్‌ ఫండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ విస్తరణను విస్తృతం చేయడమే లక్ష్యం.. హైదరాబాద్‌లో, మొత్తం 1037 మంది డిస్ట్రిబ్యూటర్లు ఎన్‌.జె.తో ఎన్‌ ప్యానల్‌.. 193 మంది...

ఎఫ్‌డీ చేయాలనుకునే వారికి గుడ్ న్యూస్..

ప్రముఖ ప్రైవేటు సెక్టార్ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ తన ఎఫ్‌డీపై వడ్డీ రేట్లను సవరించింది. రూ. 2 కోట్ల లోపు ఉండే ఫిక్స్ డ్ డిపాజిట్లపై ఈ కొత్త వడ్డీ రేటు అమలులో ఉంటుంది. 15 నెలల నుంచి 5 సంవత్సరాల కాలవ్యవధికి సాధారణ ప్రజలకు గరిష్టంగా 7.10%, సీనియర్ సిటిజన్లకు 5 సంవత్సరాల...

దూసుకెళ్తున్న స్టాక్ మార్కెట్..

స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేయడం రిస్క్ అని చాలా మంది అనుకుంటుంటారు. అయితే ఆర్థిక నిపుణుల సలహా తీసుకుంటూ సరైన స్టాక్స్‌లో పెట్టుబడి పెడితే మంచి రిటర్న్స్ వస్తాయని చెప్పొచ్చు. అలాంటి ఒక స్టాక్ తక్కువ కాలంలోనే అదిరిపోయే లాభాలను అందించింది.భారత స్టాక్ మార్కెట్లలో మల్టీబ్యాగర్ రిటర్న్స్ ఇచ్చే స్టాక్స్ చాలానే ఉంటాయి. ఇవి...

భారీ డిస్కౌంట్లో బంగారం..

ప్రస్తుతం బంగారం రేట్లు ఏ విధంగా పెరుగుతున్నాయో తెలిసిందే. అయితే మీరు ఇన్వెస్ట్‌మెంట్ కోసం తక్కువ ధరకే బంగారం కొనుగోలు చేయవచ్చు. కేంద్ర ప్రభుత్వమే ఈ విక్రయాలు చేపడుతోంది. ఆన్‌లైన్ ద్వారా కొనుగోలు చేసిన వారికి అదనపు బెనిఫిట్ ఉంటుంది. ఇంతకీ ఈ సావరిన్ గోల్డ్ బాండ్స్ ఏమిటి? సేల్ ఎప్పటి నుంచి మొదలవుతుంది?...

నష్టాల్లో నుంచి తేరుకొని చివరకు లాభాల్లో ముగిసిన మార్కెట్లు

149 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్ 62 పాయింట్లు పుంజుకున్న నిఫ్టీ రెండున్నర శాతానికి పైగా పెరిగిన జేఎస్ డబ్ల్యూ షేరు విలువదేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే నష్టాల్లోకి జారుకున్న మార్కెట్లు ట్రేడింగ్ చివర్లో మళ్లీ పుంజుకుని చివరకు లాభాల్లో ముగిశాయి. ఆర్బీఐ మానిటరీ పాలసీ నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -