ఆజాద్ హింద్ ఫౌజ్ భారత స్వతంత్ర సంగ్రామంలో ఓ ప్రత్యేక అధ్యాయం. ఫౌజ్ అనగానే అందరికీ గుర్తొచ్చే వ్యక్తి నేతాజీ సుభాష్ చంద్రబోస్. తెల్లోడి గుండెల్లో దడ పుట్టించిన బోస్, ఫౌజ్ల గురించి ఎంత చెప్పినా తక్కువే.నేతాజీ భారత జాతీయ స్వాతంత్య్రోద్యమంలో ప్రముఖుడు.సుభాష్ చంద్రబోస్ జననం 1897, జనవరి 23,మరణం1945,18ఆగస్టు. గివ్ మి యువర్...
విూరిచ్చిన స్ఫూర్తితో ఆర్ధికంగా అగ్రభాగాన నిలిపాను..
మార్పు తీసుకొస్తానన్న వాగ్దానం నెరవేర్చాను..
వచ్చే ఎన్నికల్లో మరోమారు విూ ఆశిస్సులతో వస్తా..
వచ్చేయేడూ నేనే ఎర్రకోటపై జెండా ఎగురేస్తా..
విూరు కన్న కలల కోసం నా చెమట చిందిస్తా..
140 కోట్ల భారతీయులు నా పరివారమే..
గతంలో అక్రమాలు, కుంభకోణాలు రాజ్యమేలాయి..
మణిపూర్కు యావత్ భారతావని అండగా ఉంది..
స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎర్రకోట నుంచి ప్రధాని...
యాదాద్రి జిల్లా, రాజాపేట మండలం, బేగంపేటలో అపూర్వ దృశ్యం..
అవతనం చేయకుండా సంప్రదాయం కొనసాగిస్తున్న గ్రామస్తులు..
హైదరాబాద్ : బ్రిటిష్ బానిస సంకెళ్ళ నుంచి దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చింది. అదే రోజున యాదాద్రి జిల్లా రాజపేట మండలం బేగంపేటకు చెందిన స్వాతంత్య్ర సమరయోధులు బద్దం నర్సిరెడ్డి, బల్జె వీరయ్య, చీగుళ్ల మల్లయ్యలు గ్రామ...
76 సంవత్సరాలు పూర్తి చేసుకొని 77 వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న స్వతంత్ర భారతావనిలో, ఈ నా దేశం బీసీలకు ఇచ్చింది ఏంటి? బీసీల పేరు చెప్పుకొని ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్న అన్ని పార్టీలు, బీసీల పేరు చెప్పుకొని లబ్ధి పొందుతున్న అన్ని పార్టీలు! బీసీ బిడ్డల ప్రయోజనం కోసం అభివృద్ధి కోసం, వాళ్ళ...
మన దేశానికి స్వేచ్ఛ, స్వాతంత్ర్యాల కోసంహింసో, అహింసో, తిరుగుబాటో..ఆ పోరాటాల్లో ఆగిపోయిన ఊపిరులెన్నో..ఉరితాళ్ళను ముద్దాడిన ప్రాణాలెన్నో..కష్టాలు, కన్నీళ్లు, వేదనలు, ఆస్తులు,సుఖాలు వదులుకున్న నిస్వార్థ త్యాగాలువెలకట్ట లేనివి.. వాటి ముందు మీరెంత! మీరెక్కడ?ప్రజాసేవని వచ్చి స్వార్థ దోపిడికి మరిగి..బాధ్యత బరువు అనుకుంటే?ప్రజల సంగతి మనకెందుకనుకుంటే?పాలకులారా.. ఎన్నికలు వస్తున్నాయిమళ్ళీ సేవకులవుతారో!సెలవు తీసుకుంటారో మీ ఇష్టం..
మేదాజీ
విజ్ఞప్తి చేసిన కైలాష్ పురోహిత్, గుజరాత్.
గురు దత్తాత్రేయ స్వామి స్వయంభు పాద చరణాలపైకుర్చీలు విసిరేసి ధ్వంసం చేసే ప్రయత్నం.
ఆలయ భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన ట్రస్ట్
ఇకనైనా...