Sunday, May 12, 2024

ibrahimpatnam

గురుకులాలు కావవి నరకానికి ద్వారాలు..

ఉదయం అల్పాహారం పులిహోరలో బొంత పురుగులు.. నాణ్యత లేని భోజనం పెడుతున్నారని బాలికలు కంటతడి.. అసంపూర్తిగా వార్డెన్ పర్యవేక్షణ.. 30 మంది విద్యార్థులకు అస్వస్థత.. ఇబ్రాహీంపట్నం: మంచాల మండల కేంద్రంలోనీ బీసి గురుకుల పాఠశాలలో శనివారం ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. గురుకులంలోని విద్యార్థులకు పుడ్‌ పాయిజన్‌ అయ్యిందని ప్రచారం కావడంతో తల్లి దండ్రులు పిల్లలను చూడడానికి వచ్చారు. విషయం...

మహమ్మాయమ్మ ఆలయంలో అమంగళకర పరిస్థితులు

ఇబ్రహీంపట్నం మంగళంపల్లి గ్రామంలో దీనస్థితికి చేరినవిశ్వకర్మల ఆరాధ్య దేవత స్వయంభూ ఆలయం. నిత్య కైంకర్యాలు లేక మూలన పడేసినట్టుగా అక్కడి వీరబ్రహ్మేంద్రస్వామి,గాయత్రి మాత, విశ్వకర్మ భగవానుల ఉపాలయాలు. మలమూత్ర విసర్జనలు కలుస్తున్న కోనేటి నీటిలో నిండామునిగిన ఆంజనేయస్వామి ఆలయం. ( దశాబ్దాలుగా జీతాలు లేని తమను ఇకనైనా అధికారులు ఆదుకోవాలనంటున్న అక్కడి సఫాయిలు పోషమ్మ, గంగమ్మ. సరైన శౌచాలయాలు...

ఆదాబ్‌ హైదరాబాద్‌ కథనానికి స్పందన

విద్యార్థులకు తప్పని తిప్పలు’’ కథనానికి స్పందించిన అధికారులు.. నేటి నుంచి పాఠశాల సమయానికి విద్యార్థులకు అందుబాటులోకి రానున్న బస్సులు ఆ ఏరియాలో బస్సులు నడుపుతామన్న డీఎం..ఇబ్రహీంపట్నం : ఆదిభట్ల మున్సిపాలిటీ , యాచారం మండలం ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులకు ఆర్టీసీ బస్సు సమస్యలు తీరాయి. ఇబ్రహీంపట్నం డిపో నుంచి వందలాది బస్సులు వివిధ ప్రాంతాలకు వెళ్తున్న...

గురునానక్ ఇంజినీరింగ్ కాలేజ్ పై చర్యలు తీసుకోవాలి..

డిమాండ్ చేసిన డీ.వై.ఎఫ్.ఐ.ఇబ్రహీంపట్నం గురునానక్ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రైవేట్ యూనివర్సిటీగా మార్చుకొని విద్యార్థులను తల్లిదండ్రులను మోసం చేస్తున్న కాలేజ్ యజమాన్యంపై క్రిమినల్ కేసు పెట్టి చర్య తీసుకోవాలని డీ.వై.ఎఫ్.ఐ. డిమాండ్ చేసింది.. ప్రభుత్వ నిబంధన ప్రకారం ఎటువంటి గుర్తింపు లేకుండా యూనివర్సిటీ గా పేరు మార్చుకొని నడిపిస్తున్న గురునానక్ యజమానిపై చర్య తీసుకోవాలని డివైఎఫ్ఐ...
- Advertisement -

Latest News

డిఫాల్ట్‌ మిల్లర్ల మాయాజాలం..!

డిఫాల్ట్‌ మిల్లర్లకు ప్రస్తుత సీజన్లో ధాన్యం కేటాయించకూడదని సివిల్‌ సప్లయ్‌ నిర్ణయం 2021-22 రబీ, ఖరీఫ్‌ సీజన్ల సీ.ఎం.ఆర్‌ బియ్యం నేటికీ అప్పగించని మిల్లర్లపై ప్రభుత్వం గరం...
- Advertisement -