Wednesday, May 8, 2024

himachal

యూపీలోనూ భారీ వర్షాలు

పొంగి ప్రవహిస్తున్న శారదానది నదిలో కొట్టుకు పోయిన పాఠశాల దేశ వ్యాప్తంగా 145 మందికి పైగా మృతి హిమాచల్‌లో 91 మంది, ఉత్తరప్రదేశ్‌లో 14, హర్యానాలో 16, పంజాబ్‌లో 11, ఉత్తరాఖండ్‌లో 16మృతిన్యూఢిల్లీ : రుతుపవనాల ప్రభావంతో దేశ రాజధాని ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. వర్షాల కారణంగా పలు నదులు పొంగి...

మహోగ్రరూపం

ప్రమాదస్థాయి దాటి ప్రవహిస్తున్న యమున ఢిల్లీలో తగ్గని వరద పరిస్థితి హిమాచల్‌ను కుదిపేసిన భారీ వర్షాలు పదిరోజుల్లో ఏకంగా 200శాతం అధిక వర్షపాతం బియాస్‌ ధాటికి కొట్టుకు పోయిన మనాలి రహదారి 2వేల మంది టూరిస్టుల రక్షణ.. హిమాచల్‌ సిఎం సుఖ్విందర్‌ న్యూఢిల్లీ : మూడు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో ఢిల్లీలో వరదలు పోటెత్తాయి. యమునా నది ప్రమాదకర స్థాయిని...

వరుణ బీభత్సం

హిమాచల్‌లో 30 మంది మృత్యువాత వరదలకు కొట్టుకు పోయిన వాహనాలు విరిగిపడుతున్న కొండచరియలు 3వేల కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అంచనా సిమ్లా ఉత్తరాది రాష్ట్రాల్లో వరుణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు.ఢిల్లీ సహా హర్యానా, హిమాచల్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, జమ్ముకశ్మీర్‌, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌లో కుండపోతగా వర్షాలు కురుస్తు న్నాయి. ముఖ్యంగా హిమాచల్‌ ప్రదేశ్‌ భారీ వర్షాలకు అతలాకుతలమైంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుంభవృష్టికి...

వరద గుప్పిట్లో ఉత్తరాది

వర్షాల కారణంగా 22 మంది మృతి భారీ వర్షాలతో జనజీవనం అతలాకుతలం హిమాచల్‌లో పొంగి ప్రవహిస్తున్న బియాస్‌ నది మనాలిలో వరద భీభత్సంతో పర్యాటకుల ఆందోళన డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక నిలిచిపోతున్న నీరు అసాధారణ వర్షాలను తట్టుకునే పరిస్థితి లేదు ప్రజల విమర్శలపై సీఎం కేజ్రీవాల్‌ సమాధానం న్యూఢిల్లీ : ఉత్తర భారతదేశాన్ని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. దేశరాజధాని ఢిల్లీ, ఉత్తరాఖండ్‌, ఉత్తరప్రదేశ్‌,...
- Advertisement -

Latest News

కౌన్‌ బనేగా చేవెళ్ల కా షహెన్‌ షా

అభ్యర్థి ఎంపికలో కాంగ్రెస్‌ పార్టీ తప్పటడుగు వేసిందా గులాబీని కాసాని వికసింపగలడంటున్న ప్రజలు మా సేవా కార్యక్రమాలే గెలిపిస్తాయంటూ వీరేష్‌ ధీమా సామాజిక న్యాయం కోసమే గెలిపించండంటున్న కొండా ఆస్తులు కాపాడుకోవడం...
- Advertisement -