Sunday, May 19, 2024

gurukula school

ఆదాబ్‌ ఎఫెక్ట్‌..

వరుస కథనాలకు రాష్ట్ర సర్కార్‌ స్పందన మైనార్టీ గురుకుల కార్యదర్శి షఫీ ఉల్లా బదిలీ రింగ్‌ మాస్టర్‌ లతీఫ్‌ పై కూడా యాక్షన్‌.. హైదరాబాద్ (ఆదాబ్‌ హైదరాబాద్‌) : తెలంగాణ మైనార్టీ గురుకుల సోసైటీల్లో జరుగు తున్న అక్రమాలపై ఆదాబ్‌ రాసిన వరుస కథనాలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. ఈ మేరకు రాష్ట్ర మైనార్టీ గురుకుల సోసైటీల కార్యదర్శి...

గురుకులాలు కావవి నరకానికి ద్వారాలు..

ఉదయం అల్పాహారం పులిహోరలో బొంత పురుగులు.. నాణ్యత లేని భోజనం పెడుతున్నారని బాలికలు కంటతడి.. అసంపూర్తిగా వార్డెన్ పర్యవేక్షణ.. 30 మంది విద్యార్థులకు అస్వస్థత.. ఇబ్రాహీంపట్నం: మంచాల మండల కేంద్రంలోనీ బీసి గురుకుల పాఠశాలలో శనివారం ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. గురుకులంలోని విద్యార్థులకు పుడ్‌ పాయిజన్‌ అయ్యిందని ప్రచారం కావడంతో తల్లి దండ్రులు పిల్లలను చూడడానికి వచ్చారు. విషయం...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -