Saturday, July 27, 2024

Government lands

ప్రజాసేవ మరచి.. కబ్జాల యావలో సుధీర్‌రెడ్డి

దక్కన్‌ క్రానికల్‌ స్థలాన్ని టీఎన్‌ఆర్‌ సంస్థకు కట్టబెట్టిన సుధీర్‌రెడ్డి హట్‌ పర్మిషన్‌తో ఎక్సైజ్‌ స్థలం స్వాహా.. దళితుల భూమి గుంజుకుని లేఅవుట్‌ ప్రైవేటు భవనాల్లో ప్రభుత్వ కార్యాలయాలు.. ఎమ్మెల్యే కబంధ హస్తాల్లో ప్రభుత్వ స్థలాలు ఎల్బీనగర్ : కంచే చేను మేసిన విధంగా ప్రభుత్వ భూములను కాపాడాల్సిన ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి వాటిని కొల్లగొట్టాడని ఎల్‌బీనగర్‌ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి...

బఫర్‌ జోన్‌లో అన్నీ అక్రమ నిర్మాణాలే

ప్రభుత్వ భూములన్నీ అన్యాక్రాంతం పొలిటికల్‌ లీడర్లు, ఉద్యోగుల ప్రమేయంతోనే అక్రమాలు సబ్‌ రిజిస్ట్రార్‌ శాఖకే టోకరా! మామాళ్ళుతోనే అన్ని సక్రమాలేనని డాక్యుమెంట్లుఖమ్మం : ఖమ్మం నగరంలోని 4 వ డివిజన్‌ యు పి హెచ్‌ కాలనీలో బఫర్‌ జోన్‌ గా గుర్తించిన ఎలాంటి అనుమతులు లేకుండా నే అన్ని అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి. నిర్మాణాలకు సంబంధించి స్ధానిక కార్పొరేటర్‌...

ప్రభుత్వ భూముల్లో ఉన్న కాలనీలను రెగ్యులర్ చేయాలి..

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజక వర్గాలలో, అనేక కాలనీలు ప్రభుత్వ భూముల్లోనే ఉన్నాయి.. జీఓ 118 ఇంప్లిమెంట్ చేయాలి.. డిమాండ్ చేసిన తెలంగాణ రియాల్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు నారగోని ప్రవీణ్ కుమార్.. పేద, మధ్యతరగతి ప్రజలు సొంత ఇంటి కల నెరవేర్చుకోవడం కోసం తెలిసో తెలియకో 119 నియోజక వర్గాలలో.. ప్రభుత్వ భూమిని కొంత మంది దళారుల ద్వారా...

అక్రమాలపై సమరశంఖం పూరిస్తున్న ‘ ఆదాబ్ హైదరాబాద్ ‘..

ఆధారాలతో వెలుగులోకి తెస్తున్నాఉలుకూ పలుకూ లేని అధికార ప్రభుత్వం.. ప్రతిపక్ష నేతలకున్న సోయి వారికి లేకపోయే.. రంగారెడ్డి జిల్లా, షాబాద్ మండలం, సీతారాం పూర్ రామాయలయభూముల అన్యాక్రాంతమై వరుస కథనాలు రాసిన ఆదాబ్.. భూముల సంరక్షణ కోసం అలుపెరుగని పోరాటంచేస్తున్న రాష్ట్రీయ వానర సేన.. ఈ అక్రమ వ్యవహారంపై తీవ్రంగా స్పందించినబీజేపీ మహిళా నేత విజయశాంతి.. ప్రభుత్వ భూములు, ప్రైవేట్ భూములు,...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -