Monday, May 6, 2024

Gangula Kamalakar

ఈసారి గెలిపిస్తే మీ ఇళ్లే కొట్టేస్తారు…

అబద్ధాలులు చెప్పడంలో గంగులను మించినోడు లేడు తన ఆస్తుల డాక్యుమెంట్లు తీసుకువస్తే అవి ప్రజలకే ఇస్తానని సవాల్ కాంగ్రెస్ అభ్యర్థికి కరీంనగర్ గురించే తెలియదని ఎద్దేవా కేసీఆర్‌కు మూడోసారి అధికారమిస్తే అంతే సంగతులన్న బండి సంజయ్ కరీంనగర్‌ : సీఎం కేసీఆర్‌, మంత్రి గంగుల కమలాకర్‌పై బీజేపీ నేత బండి సంజయ్‌ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘వాళ్లది కబ్జాల ఆరాటం….నాది పేదల...

చర్చకు సిద్ధమా..?

మంత్రి గంగుల కమలాకర్ కు బండి సంజయ్ ఓపెన్ ఛాలెంజ్ డాక్యుమెంట్లతో రా….నా ఆస్తులన్నీ ప్రజలకు పంచేందుకు రెడీ నీ ఆస్తిపాస్తులన్నీ కరీంనగర్ ప్రజలకు పంచే దమ్ముందా? గ్రానైట్ ఎన్నికల్లో గంగుల ఏకఛత్రాధిపత్యాన్ని బద్దలు కొడతా ఎవడు అడ్డమొచ్చినా గ్రానైట్ యూనియన్ ఎన్నికలు నిర్వహిస్తా మళ్లీ కేసీఆర్ అధికారంలోకి వస్తే ప్రజలంతా బిచ్చమెత్తుకోవాల్సిందే కరీంనగర్ ఎన్నికల ప్రచారంలో బండి సంజయ్ కరీంనగర్ : తెలంగాణలో...

పేదోళ్లు ఉద్యమం చేస్తే..పెద్దోళ్లు రాజ్యం ఏలుతుండ్రు

బీజేపీ అధికారంలోకి వస్తే ఒక్కొక్కరి సంగతి తేలుస్తాం బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నేతలది భూకబ్జాలు, అవినీతి లొల్లి గంగుల కమలాకర్‌ ఏం చేసాడో ప్రజలకు చెప్పాలి పిల్లలకు, యువకులకు గంజాయి అలవాటు చేసిండు నన్ను ఓడించేందుకు రూ.1000 కోట్లు ఖర్చు..? నా కోసం కొట్లాడలే… మీకోసం కొట్లాడి జైలుకుపోయిన బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి బండి సంజయ్‌ హైదరాబాద్‌ : బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నేతలది భూకబ్జాలు, అవినీతి...

మంత్రి గంగులకు తృటిలో తప్పిన ప్రమాదం..

కరీంనగర్ : కరీంనగర్ జిల్లాలో మంత్రి గంగులకు తృటిలో ప్రమాదం తప్పింది. తెలంగాణ దశాబ్ది వేడుకల్లో భాగంగా తాజాగా చెరువుల పండుగ నిర్వహించారు. ఈ సందర్భంగా కరీంనగర్ రూరల్ మండలం ఆసిఫ్‌నగర్ ఊర చెరువు వద్ద జరిగిన చెరువుల పండుగలో గంగుల పాల్గొన్నారు. ఈ సమయంలో నాటు పడవ ఎక్కాలని గంగులను బీఆర్ఎస్ కార్యకర్తలు...

పేదల ఆకలి తీర్చడమే ప్రభుత్వ ప్రథమ లక్ష్యం

రేషన్ డీలర్ల సమస్యలన్నింటిని పరిష్కారిస్తాం గౌరవ భృతి, కమిషన్ పెంపు అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్తాం కరోనా క్లిష్ట సమయంలో రేషన్ పంపిణీ చేసారు సమ్మే ఆలోచన విరమించి రేషన్ పంపిణీ చేయడం శుభ పరిణామం అన్ని జిల్లాల రేషన్ డీలర్ల అధ్యక్షులు, సంఘం నేతలతో సమావేశమైన మంత్రి గంగుల హైదరాబాద్ : మంగళవారం జరిపిన చర్చలతో ప్రభుత్వంపై నమ్మకం ఉంచి...

సమ్మెపై విరమించిన రేషన్ డీలర్లు..

మంత్రి గంగుల చర్చలు సఫలం.. ప్రజలతో బాటు రేషన్ డీలర్ల సంక్షేమం చూస్తాం.. కమిషన్ పెంపు విషయం సీఎం తీసుకెళ్తాం.. 2కోట్ల 83 లక్షల రేషన్ కార్డుదారులు ప్రయోజనమే ముఖ్యం : గంగుల.. హైదరాబాద్, రేషన్ డీలర్లతో రాష్ట్ర పౌరసరఫరాల మంత్రి శాఖ గంగుల కమలాకర్ చర్చలు సఫలం అయ్యాయి. దీంతో సమ్మె విరమిస్తున్నట్లు రేషన్ డీలర్లు ప్రకటించారు. తక్షణమే...
- Advertisement -

Latest News

జె ట్యాక్స్‌ చెల్లించాల్సిందే

డిప్యూటేషన్‌ పై వచ్చి వసూళ్ల దందా చేస్తున్న జనార్థన్‌ జీహెచ్‌ఎంసీలోని రాజేంద్రనగర్‌ సర్కిల్‌లో కమీషన్లు కంపల్సరీ.! కాంట్రాక్టర్‌ లకు చుక్కలు చూపుతున్న ఫైనాన్షియల్‌ అడ్వైజర్‌ బిల్లులు రావాలంటే పర్సంటేజీ ఇచ్చుకోవాల్సిందే ఏడాదిగా...
- Advertisement -