Sunday, May 19, 2024

ganesh shobha yathra

గణేష్ నిమజ్జన ఏర్పాట్లలో సర్కార్ ఘోర వైఫల్యం..

భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించలేదు రివ్యూలకే పరిమితమైన అధికార యంత్రాంగం గణనాథులను నేరుగా నిమజ్జనం చేయాలంటూ బెదిరిస్తున్నారు మీరు బెదిరిస్తే భయపడేవాళ్లెవరూ లేరు భక్తుల మనోభావాలను దెబ్బతీస్తే ఊరుకోం జరగబోయే పరిణామాలకు మీరే బాధ్యత వహించాలి కరీంనగర్ లో గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన బండి సంజయ్ ( గవర్నర్ నిర్ణయం ముమ్మాటికీ కరెక్టే.. గవర్నర్ రబ్బర్ స్టాంప్ లా ఉండాలని కేసీఆర్ భావిస్తున్నారు.....

పటాన్చెరు లో మూడవసారి ఘనంగా గౌతంనగర్ విఘ్నేశ్వర స్వామి లడ్డూ వేలంపాట శోభాయాత్ర..

మొదటి లడ్డు రూ. 10,001.. ఈ సంవత్సరం 4 లడ్డూలువేలం పాటలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.. వివరాలు తెలిపిన బీజేపీ జిల్లా మహిళ మోర్చా నేత సుజాత.. పటాన్చెరు: పటాన్చెరు పట్టణంలోని గౌతంనగర్ కాలనీలోని వినాయక మండపాల వద్ద విఘ్నశ్వర స్వామికి సోమవరం నాడు బీజేపీ జిల్లా మహిళా మోర్చా ప్రదాన కార్యదర్శి కొల్లోల సుజాత,...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -