నూతన జెర్సీ ఆవిష్కరణ
హ్యాండ్బాల్ జట్టు కెప్టెన్, స్పాన్సర్లను ప్రకటించిన ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, నరసింహ రెడ్డి (వీసీ, జేఎన్టీయూ)
హైదరాబాద్ ప్రీమియర్ హ్యాండ్బాల్ లీగ్ (పీహెచ్ఎల్) ప్రారంభ సీజన్ లో భాగంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజల తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న హ్యాండ్బాల్ టీమ్ ‘తెలుగు టాలన్స్’ వారి నూతన జెర్సీని ఆవిష్కరించారు....
కోట్లాది రూపాయల సర్కారు భూమి హంఫట్
ఉప్పల్ రింగ్ రోడ్డుకు అతి దగ్గరలో 2ఎకరాల 12గుంటల భూమి మాయం
రూ.4కోట్లు తీసుకొని భూమి రిజిస్టర్ చేసిన వైనం
కోర్టు స్టే...