రీజినల్ రింగ్ రోడ్డు, మద్యం, ఉచిత ఇసుక కేసుల్లో
ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు
మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, విశ్రాంత ఐఏఎస్ శ్రీనరేష్కు బెయిల్
అమరావతి : తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఏపీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. బుధవారం నాడు హైకోర్టులో చంద్రబాబుపై ఉన్న మూడు కేసులపై...
గిరిజనులకు నష్టం చేరూర్చేలా పవర్ ప్రాజెక్ట్
మాజీమంత్రి అయ్యన్న పాత్రులు విమర్శలు
విశాఖపట్నం : భూదాహంతో జగన్ వేల ఎకరాలు కబ్జాలు పెడుతున్నారని, ఆయన అనుచరులు దోచేస్తున్నారని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అన్నారు. గిరిజనులకు ఏం పొడిచావని చింతపల్లికి వెళ్ళావ్ ఏజెన్సీలో మంజూరు చేసిన హైడ్రో ప్రాజెక్టుని గిరిజనులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నీ సొంత మనిషికి ఈ...
వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం
కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి
ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క
ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు
వికారాబాద్ జిల్లా తాండూరు లో...