అమరావతి : ఏపీ మాజీ డీజీపీ సాంబశివరావు అల్లుడు భారీ స్కామ్కు తెరతీశాడు. ట్రాఫిక్ ఈ-చలానాల పేమెంట్ గేట్వే సేవల కాంట్రాక్టు దక్కించుకొని.. దాని ద్వారా రూ.36.55 కోట్లు సొంత అకౌంట్లలోకి దారి మళ్లించాడు. తిరుపతిలో తీగలాగగా..ఈ భారీ కుంభకోణం బయటపడింది. ఈ కేసులో మాజీ డీజీపీ సాంబశివరావు అల్లుడు కొమ్మిరెడ్డి అవినాశ్ ప్రధాన...
డిఫాల్ట్ మిల్లర్లకు ప్రస్తుత సీజన్లో ధాన్యం కేటాయించకూడదని సివిల్ సప్లయ్ నిర్ణయం
2021-22 రబీ, ఖరీఫ్ సీజన్ల సీ.ఎం.ఆర్ బియ్యం నేటికీ అప్పగించని మిల్లర్లపై ప్రభుత్వం గరం...