కబ్జా కోరల్లో శ్రీ మహా దేవ్ ఆలయ భూమి కథనానికి దేవాదాయ, రెవెన్యూ అధికారుల స్పందన
భూమిని స్వాధీనంలోకి తీసుకున్న ఎండోమెంట్ శాఖ
హైదరాబాద్(ఆదాబ్ హైదరాబాద్) : రంగారెడ్డి జిల్లా చెవేళ్ల మండలం కుమ్మెర శ్రీ మహాదేవ్ స్వామి వారి ఆలయ భూముల పరిరక్షణ, అన్యక్రాంతంపై ఈనెల 12న ఆదాబ్ లో రాసిన కథనానికి రెవెన్యూ, ఎండోమెంట్...
సీతారామచంద్రుల దేవాలయ భూమి దోపిడీదారుల వశం
కార్పోరేట్ కంపెనీలకు కట్టబెట్టిన ఎండోమెంట్ శాఖ
అసలైన రైతులకు టోకరా..
చేసేదేమి లేక లొంగిపోయిన అన్నదాతలు
వందల ఎకరాల్లో మోసం జరిగిందన్న రైతులు
ఆలయ భూమిలో హెచ్ఎండీఏ లేఅవుటా..!
ప్రేక్షక పాత్రలో ఎండోమెంట్ కమిషనర్ వి.అనిల్ కుమార్
ఇది ప్రజా ఉపయోగార్థం ఎలా అవుతుందన్న స్థానికులు
రంగారెడ్డి జిల్లా, షాబాద్ మండలం, సీతారామపుర్ గ్రామానికి చెందిన సీతారామచంద్రుల పేరనున్న...
వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం
కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి
ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క
ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు
వికారాబాద్ జిల్లా తాండూరు లో...