5 నుంచి ప్రజల్లోకి వెళ్ళేలా ప్రణాళిక
పలు నియోజకవర్గాల్లో బహిరంగ సభలు
7న అచంట సభకు భారీగా ఏర్పాట్లు
అమరావతి : ఆంధప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారం వేగవంతం చేసింది. వచ్చే ఎన్నికల కోసం ఆపార్టీ అధినేత చంద్రబాబునాయుడు ప్రచారం ప్రారంభించనున్నారు. ఎన్నికలకు గడువు దగ్గరపడుతుండటంతో ప్రజల్లోకి వెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను...
ఇంటి సమస్యలు తక్షణం తీరుస్తాం
ఎన్నికల ప్రచారంలో మంత్రి శ్రీదర్ బాబు హామీ
పెద్దపల్లి : సింగరేణి ఎన్నికల్లో ఐఎన్టీయూసీ కార్మిక సంఘాన్ని గెలిపించాలని సింగరేణి కార్మికులను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు కోరారు. సింగరేణి కార్మికుల సొంత ఇంటి కలను నిజం చేస్తామన్నారు. సింగరేణి ఎన్నికల ప్రచారంలో మంత్రి శ్రీధర్ బాబు...
జనగామ : తెలంగాణలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. నామినేషన్ల దాఖలు చేసేందుకు రెండు రోజులే గడువు ఉండటంతో పార్టీ నేతలతో పాటు స్వతంత్రులు నామినేషన్లు సమర్పిస్తున్నారు. ఇప్పటికే వివిధ పార్టీలకు చెందిన ముఖ్య నాయకులు తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. అయితే జనగామ...
ఘనస్వాగతం పలుకుతున్న ప్రజలు..
ఆలేరు : యాదాద్రి భువనగిరి జిల్లా, తుర్కపల్లి మండలంలో మొదటి విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా గంధమల్ల గ్రామంలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి ఆలేరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బీర్ల ఐలయ్య ప్రచారం కొనసాగుతుంది. తుర్కపల్లి మండలంలో రెండు రోజులపాటు ప్రచారం కొనసాగనుంది.ఈ ప్రచారానికి వచ్చిన బీర్ల ఐలయ్య కు...
వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం
కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి
ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క
ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు
వికారాబాద్ జిల్లా తాండూరు లో...