Saturday, July 27, 2024

dundru kumara swamy

మేమెంతో మా వాటా అంత.. జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి

సామాజిక న్యాయంల, సమానత్వము కోసం- ఓ విప్లవం రావాలి జనాభాలో 60శాతం పైగా ఉన్న బీసీలకు సరైన ప్రాధాన్యత లభించడం లేదు కుల వివక్ష తొలగాలంటే అన్ని రంగాలలో - బీసీ లకు ప్రాతినిధ్యం కల్పించాలి. రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీసీల జనాభాను పరిగణలోకి తీసుకుని టికెట్లు కేటాయించాలని జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి...

బీసీలకు మద్దతుగా పార్లమెంట్ లో గళం వినిపించాలి..

జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి.. జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. పార్లమెంట్ సమావేశాలు త్వరలో ప్రారంభం కానుండడంతో అందులో బీసీల కోసం గళం వినిపించాలని ఎంపీ రంజిత్ రెడ్డిని కోరారు.. కేంద్ర ప్రభుత్వం కులగణన చేపట్టేలా పార్లమెంట్ లో రంజిత్ రెడ్డి...

ఇంజనీరింగ్ విద్యార్థులకు అండగా నిలవాలి..

డిమాండ్ చేసిన జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమార స్వామి.. 8 క్రెడిట్ సబ్జెక్ట్ మినహాయింపులు ఇవ్వాలని విజ్ఞప్తి.. జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిశారు. జె.ఎన్.టి.యూ.హెచ్. విద్యార్థులకు కావాల్సిన 8 క్రెడిట్ సబ్జెక్ట్ మినహాయింపులు ఇవ్వాలని కోరారు. గతంలో ఇచ్చిన 8 క్రెడిట్స్ సబ్జెక్ట్...

బీసీలను ప్రసన్నం చేసుకుంటేనే అధికారం: జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి

తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల సందడి మొదలైంది. తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్, ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైసీపీ పార్టీలు.. అధికారం నిలబెట్టుకోడానికి బీసీలను ప్రసన్నం చేసుకోవాలని భావిస్తూ ఉన్నాయి. అందులో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో పథకాలను బీసీల కోసం తీసుకుని వచ్చారు. రాబోయే రోజుల్లో మరిన్ని తీసుకుని రాబోతున్నట్లు బీఆర్ఎస్...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -