Saturday, September 30, 2023

Distric collector

టెట్‌ పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలి

అన్ని కేంద్రాలలో మౌలిక వసతులు కల్పించాలి జిల్లా కలెక్టర్‌ యస్‌. వెంకట్రావ్‌సూర్యాపేట : జిల్లాలో నిర్వహించే టెట్‌ పరీక్షను పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ యస్‌.వెంకట్రావ్‌ అనుబంధ శాఖల అధికారులను ఆదేశించారు.సోమవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో,ఈ నెల 15 న టెట్‌ పరీక్ష నిర్వహణ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో అదనపు కలెక్టర్లు సి.హెచ్‌. ప్రియాంక,...

ఉత్తమ పనితీరు కనపర్చినందుకు అభినందనలు..

బస్తీ దవాఖానాలో సేవలనందించిన ఎస్. శ్యామలకు ప్రశంశలు.. స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా అభినందన కార్యక్రమం..హైదరాబాద్ : ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లాలోని బస్తీ దవాఖానలో ఉత్తమ పనితీరు కనబరిచిన ఎస్ శ్యామల నుజిల్లా కలెక్టర్, డీ.ఎం.హెచ్.ఓ. పుట్ల శ్రీనివాస్‌ లు అవార్డును అందజేసి ప్రశంసాపత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో...

ఓటర్ల సవరణకు రాజకీయపార్టీలు సహకరించాలి..

జూలై 21నుండి ఆగస్టు 21వరకు ఇంటింటి ఓటర్ల జాబితా బూత్‌ లెవెల్‌ ఏజెంట్ల వివరాలు ఇవ్వండి…. పటిష్ట ఓటర్ల జాబితా రూపొందిస్తున్నాం…. జనవరి 5 వ తేది 2024న తుది ఓటర్ల జాబితా ప్రచురణ… నగర ఓటర్ల జాబితాపై ప్రత్యేక దృష్టి… జిల్లా కలెక్టర్‌ ఎస్‌ ఢిల్లీ రావువిజయవాడ :ఇంటింటి పరిశీలన ద్వారా స్పెషల్‌ సమ్మరీ రివిజన్‌ కార్యక్రమాన్ని ఎటువంటి లోపాలకు...

ప్రజావాణి చుట్టూ ప్రదక్షిణలు

సమస్యలు తీరక రైతుల సతమతం కలెక్టర్‌ ఆదేశాలిచ్చిన నిర్లక్ష్యం వీడని తాసిల్దార్లు మండల స్థాయిలో సమస్యలు తీరక ప్రజావాణికి క్యూ కడుతున్న ప్రజలు సోమవారం నిర్వహించిన ప్రజావాణికి రైతుల నుండి 262 ఫిర్యాదులు.. వికారాబాద్‌ జిల్లా; తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణి పోర్టల్‌ లో ఉన్న కొన్ని లోపాల కారణంగా నిత్యం రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సకాలం లో...
- Advertisement -

Latest News

ఆజ్ కి బాత్

మన దేశంలోనూ.. రాష్ట్రాల్లోనూ..అప్పులు పెరుగుతున్నయి..ప్రభుత్వ ఆస్తులు అప్పనంగా అమ్ముతాండ్లు..దేశం సుసంపన్నమే ప్రజలే నిరుపేదలు..దేశ సంపద గుప్పెడు మంది జేబుల్లో..ఆర్థిక, రాజకీయ, సామాజికఅసమానతల అగాధం పెరిగిపోతోంది..ఈ వివక్ష...
- Advertisement -