Saturday, May 18, 2024

Distric collector

ప్రభుత్వ భూమిపై కబ్జాదారుల కండ్లు

అద్రాస్‌ పల్లి గ్రామస్తుల గోడు వినే వారే లేరా.. అద్రాస్‌ పల్లి గ్రామ ప్రభుత్వ భూములు వెంటనే కాపాడాలనిగ్రామస్తులు మేడ్చల్‌ కలెక్టరేట్‌ ఎదుట ఆందోళన శామీర్‌పేట్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): కబ్జాకు గురైన అద్రాస్‌ పల్లి గ్రామ ప్రభుత్వ భూములు వెంటనే కాపాడాలని గ్రామస్తులు మేడ్చల్‌ కలెక్టరేట్‌ ఎదుట ఆందోళన చేపట్టారు. శుక్రవారం మూడుచింతలపల్లి మండలం అద్రాస్‌ పల్లి...

వానాకాలం -2023-24, సీజన్లో ధాన్యం కొనుగోలుకు సర్వం సిద్ధం..

ఐకెపి ఆధ్వర్యంలో (79), ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి..సంఘాల ఆధ్వర్యంలో (92) మొత్తం (171) కేంద్రాలు.. కేంద్రాల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు.. వివరాలు తెలిపిన జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య.. జనగామ : బుధవారం నాడు, జిల్లా కలెక్టరేట్ ప్రధాన సమావేశ మందిరంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణపై తీసుకోవాల్సిన చర్యల గురించి అదనపు కలెక్టర్ రోహిత్...

కాసరబాదలో విద్యార్థుల…‘‘ఆకలి గోస’’..

- ఈ ఏడాది ప్రారంభం నుంచి మద్యాహ్న భోజనం బంద్‌- స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలి- జిల్లా కలెక్టర్‌ సారూ, విద్యార్థులకు భోజనం పెట్టించండి సారూ… సూర్యాపేట : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రభుత్వ పాఠశాలలో మద్యాహ్న భోజన పథకం నీరుగారుతోంది. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల్లో ఎక్కువ శాతం పేదలే...

టెట్‌ పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలి

అన్ని కేంద్రాలలో మౌలిక వసతులు కల్పించాలి జిల్లా కలెక్టర్‌ యస్‌. వెంకట్రావ్‌సూర్యాపేట : జిల్లాలో నిర్వహించే టెట్‌ పరీక్షను పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ యస్‌.వెంకట్రావ్‌ అనుబంధ శాఖల అధికారులను ఆదేశించారు.సోమవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో,ఈ నెల 15 న టెట్‌ పరీక్ష నిర్వహణ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో అదనపు కలెక్టర్లు సి.హెచ్‌. ప్రియాంక,...

ఉత్తమ పనితీరు కనపర్చినందుకు అభినందనలు..

బస్తీ దవాఖానాలో సేవలనందించిన ఎస్. శ్యామలకు ప్రశంశలు.. స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా అభినందన కార్యక్రమం..హైదరాబాద్ : ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లాలోని బస్తీ దవాఖానలో ఉత్తమ పనితీరు కనబరిచిన ఎస్ శ్యామల నుజిల్లా కలెక్టర్, డీ.ఎం.హెచ్.ఓ. పుట్ల శ్రీనివాస్‌ లు అవార్డును అందజేసి ప్రశంసాపత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో...

ఓటర్ల సవరణకు రాజకీయపార్టీలు సహకరించాలి..

జూలై 21నుండి ఆగస్టు 21వరకు ఇంటింటి ఓటర్ల జాబితా బూత్‌ లెవెల్‌ ఏజెంట్ల వివరాలు ఇవ్వండి…. పటిష్ట ఓటర్ల జాబితా రూపొందిస్తున్నాం…. జనవరి 5 వ తేది 2024న తుది ఓటర్ల జాబితా ప్రచురణ… నగర ఓటర్ల జాబితాపై ప్రత్యేక దృష్టి… జిల్లా కలెక్టర్‌ ఎస్‌ ఢిల్లీ రావువిజయవాడ :ఇంటింటి పరిశీలన ద్వారా స్పెషల్‌ సమ్మరీ రివిజన్‌ కార్యక్రమాన్ని ఎటువంటి లోపాలకు...

ప్రజావాణి చుట్టూ ప్రదక్షిణలు

సమస్యలు తీరక రైతుల సతమతం కలెక్టర్‌ ఆదేశాలిచ్చిన నిర్లక్ష్యం వీడని తాసిల్దార్లు మండల స్థాయిలో సమస్యలు తీరక ప్రజావాణికి క్యూ కడుతున్న ప్రజలు సోమవారం నిర్వహించిన ప్రజావాణికి రైతుల నుండి 262 ఫిర్యాదులు.. వికారాబాద్‌ జిల్లా; తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణి పోర్టల్‌ లో ఉన్న కొన్ని లోపాల కారణంగా నిత్యం రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సకాలం లో...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -