డిసెంబర్ 31న ముగియనున్న తుది గడువు
సి.ఎం.ఆర్ బియ్యం బకాయి ఖరీఫ్ 2022-23లో రూ. 241 కోట్లు కాగా, రబీ సీజన్ రూ. 719 కోట్లు..
రెండు సీజన్లలో రూ.960 కోట్ల బియ్యం ఇంకా మిల్లర్ల వద్దనే పెండింగ్
పౌరసరఫరాల శాఖ మంత్రి సొంత జిల్లాలోనే అధికారుల భారీ నిర్లక్ష్యం..
పెండింగ్ మిల్లుల్లో అసలు ధాన్యం ఉందా..? అధికారుల నిఘాలోపమే...
వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం
కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి
ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క
ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు
వికారాబాద్ జిల్లా తాండూరు లో...