కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకవచ్చిన జాతీయ నూతన విద్యా విధానం-2020 ప్రకారం అట్టడుగు వర్గాలకు చెందిన విద్యార్థులు సాంకేతిక విద్యలో ప్రత్యేకమైన కోర్సులని మాతృ భాష లేదా ప్రాంతీయ భాషల్లో విద్యను అభ్యసించడాన్ని ప్రోత్సహిస్తుంది. భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్న దేశానికి ఇటువంటి అనువైన విధానాలను అమలు చేయడం అంత సులభం కాదు, మొదట్లో...
హైదరాబాద్, కేంద్ర ప్రభుత్వం 2014 తర్వాత రద్దు చేసిన చేనేత పథకాన్ని పునరుద్ధరించాలని బిజెపి పార్లమెంటరీ సభ్యురాలు భారతి బెన్ ధీరు భాయ్ షాల్ కు వినతిపత్రం అందజేశారు సోమవారం పోచంపల్లి సహకార సంఘం లో చేనేత రంగ సమస్యల అధ్యయనం కోసం వచ్చి ఆమెను కలిసిన టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు బోల్ల శివశంకర్,...
లా కమిషన్ ఆఫ్ ఇండియాకు లేఖ రాసిన హుజూరాబాద్ కు చెందిన షేక్ సాబీర్ ఆలీ..
హైదరాబాద్, యూనిఫామ్ సివిల్ కోడ్ ని వ్యతిరేకిస్తూ.. హుజూరాబాద్ కు చెందిన షేక్ సాబిర్ ఆలీ అనే వ్యక్తి లా కమీషన్ ఆఫ్ ఇండియాకు లేఖ రాశారు..భారతదేశ భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడేందుకు, భారతదేశంలో యూనిఫాం సివిల్ కోడ్...
అవార్డు కింద ఇచ్చే కోటి రూపాయల తిరస్కరణ..
కేవలం జ్ఞాపికను మాత్రమే తీసుకుంటాం..
ఆ డబ్బును కేంద్ర ప్రభుత్వం ఇతర అవసరాలకువాడుకోమన్న గాంధీ ప్రెస్..
న్యూఢిల్లీ, జాతిపిత మహాత్మాగాంధీ పేరిట ఏటా అందజేసే గాంధీ శాంతి పురస్కారానికి 2021 సంత్సరానికి గోరఖ్పూర్లోని ప్రఖ్యాత గీతాప్రెస్ ను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేయడంపై ఓ వైపు హర్షాతిరేకాలు వ్యక్తమవుతుండగా, మరోవైపు...
సంచలన ఆరోపణలు చేసిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ..
కొంతమంది పెట్టుబడిదారుల కోసమే బీజేపీ పనిచేస్తోంది..
పీ.ఎస్.యూ. లలో 2 లక్షల ఉద్యోగాలను తొలగించింది..
దేశ ప్రగతికి ప్రభుత్వరంగ సంస్థలు ఎంతో దోహదం చేస్తాయి : రాహుల్..
న్యూ ఢిల్లీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై సంచలన ఆరోపణనలు చేశారు. ప్రభుత్వ రంగ సంస్థ (పీఎస్యూ)ల్లో కేంద్రం...
కేంద్రానికి తెలంగాణ మీద ఎలాంటి వివక్ష లేదు
రహదారుల నిర్మాణం ఇక్కడే చేసాం..
మోడీ పాలనలో అన్ని రంగాల్లో అభివృద్ధి
రైతు శ్రేయస్సు కోసం కేంద్ర పని చేస్తోంది..
2024లోనూ కేంద్రంలో ఏర్పడేది మోదీ ప్రభుత్వమే
కరీంనగర్ పర్యటనలో స్పష్టం చేసిన కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్
హైదరాబాద్, దేశంలో మళ్లీ వచ్చేది బీజేపీ సర్కారేనన్నారు కేంద్ర మాజీ మంత్రి ప్రకాష్ జవదేకర్....
పెసరకు రూ. 803, వరికి రూ.143
రైతులకు తీపి కబురు అందించిన కేంద్ర ప్రభుత్వం
పలు పంటలకు మద్దతు ధర భారీగా పెంచుతూ నిర్ణయం
కేబినెట్ నిర్ణయాలను వెల్లడిరచిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్
అన్నదాతలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 202324 ఖరీఫ్ సీజన్కు సంబంధించి పలు పంటలకు కనీస మద్దతు ధర పెంపునకు కేంద్ర కేబినెట్ ఆమోదం...
న్యూ ఢిల్లీ : భారత హోం మంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీలోని సశస్త్ర సీమా బాల్ (ఎస్ఎస్బీ).. 111 సబ్ ఇన్స్పెక్టర్ (గ్రూప్-బి నాన్ గెజిటెడ్) పోస్టుల భర్తీకి అర్హులైన మహిళా, పురుష అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది.. ఎంపికైన వారు దేశవ్యాప్తంగా ఎస్ఎస్బీ పరిధిలో ఎక్కడైనా విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది....