Thursday, May 2, 2024

Central government

డిస్కౌంట్ స్కీం ప్రవేశపెట్టిన రైల్వే శాఖ..

సిటింగ్ ఏసీ బోగీల్లో తగ్గింపు ధరలు.. ఒక ప్రకటనలో తెలిపిన రైల్వే మంత్రిత్వ శాఖ.. రైల్వే ప్రయాణికులకు రైల్వే మంత్రిత్వ శాఖ శుభవార్త చెప్పింది. సీటింగ్ అకామడేషన్ ఉన్న ఏసీ రైళ్లలో ప్రయాణ ఛార్జీల్లో డిస్కౌంట్ స్కీమ్‌ను ప్రవేశపెట్టాలని రైల్వే జోన్లను ఆదేశించింది. గడచిన 30 రోజుల్లో 50 శాతం కన్నా తక్కువ ఆక్యుపెన్సీ ఉన్న ఈ...

ప్రయాగ్‌రాజ్‌ మహాకుంభ మేళాకు 800 స్పెషల్‌ ట్రైన్స్‌..

ఉత్తరప్రదేశ్‌ ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళాకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 2025లో కుంభమేళా జరుగనుండగా.. భారతీయ రైల్వే ముందస్తుగానే సన్నాహాలు ప్రారంభించింది. కుంభమేళా కోసం ప్రత్యేకంగా 800 రైళ్లను నడిపేందుకు ప్రణాళిక రూపొందించింది. దేశ నలుమూలల నుంచి భక్తులు ప్రయాగ్‌రాజ్‌ వెళ్లి తిరిగి వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. మహా కుంభమేళాకు సంబంధించి రైల్వేమంత్రి అధికారులతో కీలక సమావేశం నిర్వహించారు....

కేంద్రానికి ధన్యవాదాలు..

రాష్ట్రంలో 13 మెడికల్ కాలేజీలకు అనుమతి ఇవ్వడం హర్షణీయం కరీంనగర్ కు ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు సంతోషం మెడికల్ కాలేజీ ఏర్పాటుకు సిద్దమని కేంద్రం లేఖ రాసినా స్పందించని రాష్ట్రం అయినా కేంద్రం సహకరించడం లేదని చెప్పడం సిగ్గు చేటు హైదరాబాద్, 09 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :రాష్ట్రంలో 13 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు కేంద్రం...

కేంద్రానికి షాకిచ్చిన సుప్రీం కోర్టు.. చారిత్రాత్మక తీర్పుతో సంచలనం..

ఢిల్లీలో ఆప్ ప్రభుత్వానికి సర్వాధికారాలు.. 2019 లో వచ్చిన సింగిల్ జడ్జి తీర్పుతో ఏకీభవించని సుప్రీం.. ప్రజలతో ఎన్నుకోబడిన ప్రభుత్వాలకే నిజమైన అధికారాలు.. శాంతి భద్రతలు, భూ వ్యవహారాలపై మాత్రమే కేంద్రానికి అధికారం.. న్యూ ఢిల్లీ, 11 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) : ఢిల్లీలో పాలనా సర్వీసులపై నియంత్రణ ఎవరికి ఉండాలనే విషయంలో స్థానిక ఆప్ సర్కార్...
- Advertisement -

Latest News

సల్లావుద్ధీన్ రాసలీలలు

ప్ర‌జా ఆరోగ్య మ‌రియు కుటుంబ సంక్షేమ సంచాల‌కుల కార్యాల‌యంలో కామ‌పిశాచి మహిళలను టార్చర్ పెడుతున్న సూపరిండెంట్ ఉద్యోగినీలపట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న సల్లావుద్ధీన్ లైంగిక వేదింపులు తట్టుకోలేక 2023లో ఓ నర్సు...
- Advertisement -