రెండు స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించనున్న ఈసీ
ఈ నెల 18 వరకు నామినేషన్ల స్వీకరణ
29న పోలింగ్.. సాయంత్రం ఓట్ల లెక్కింపు
హైదరాబాద్ : తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఉపఎన్నికకు నోటిఫికేషన్ జారీ అయ్యింది. గురువారం ఉదయం అసెంబ్లీ కార్యాలయం ఈ నోటిఫికేషన్ను జారీ చేసింది. రెండు ఎమ్మెల్సీలకు విడివిడిగా నోటిఫికేషన్ జారీ అయ్యింది. నేటి...
ఐదేళ్లలో అభ్యర్థుల ఆదాయం విపరీతంగా పెరిగింది
రాష్ట్రంలో ఎన్నికలను ప్రహాసంగా మారుస్తున్నారు
అభ్యర్థులు ఎన్నికల నియమావళి సరిగ్గా పాటించడంలేదు
ఎన్నికల నిర్వహణపై ఈసీ నిక్కచ్చిగా వ్యవహరించాలి
కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీం న్యాయవాదుల ఫిర్యాదు
హైదరాబాద్ : తెలంగాణ ఎన్నికల నిర్వహణపై కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు న్యాయవాదులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు న్యాయవాది జగన్ మాట్లాడుతూ.. తెలంగాణ...