Saturday, July 27, 2024

britan

కుప్పకూలిన విమానం..

ఇద్దరు ట్రైనీ ఫైలెట్ల దుర్మరణం బ్రిటిష్‌ కొలంబియా: కెనడాలోని బ్రిటిష్‌ కొలంబియాలో ఓ తేలికపాటి విమానం కుప్పకూలింది. దీంతో భారత్‌కు చెందిన ఇద్దరు ట్రైనీ పైలెట్లు సహా ముగ్గురు మరణించారు. పీఏ`34 సెనెకా అనే డబుల్‌ ఇంజిన్‌ లైట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ వాంకోవర్‌కు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిల్లీవాక్‌ సమీపంలోని ఓ హోటల్‌ వద్ద కూలిపోయిందని...

భారత్ కు తిరిగి రానున్న వాఘ్ నాఖ్..

ఛత్రపతి శివాజీ ఉపయోగించిన ఆయుధం.. భరత్ కు తిరిగి ఇచ్చేనందుకు అంగీకరించిన బ్రిటన్ ప్రభుత్వం.. విక్టోరియా అండ్ ఆల్బర్ట్ మ్యూజియం నుంచి తరలించే ఏర్పాట్లు.. వివరాలు తెలిపిన మహారాష్ట్ర మంత్రి సుధీర్ ముంగతి వార్.. న్యూ ఢిల్లీ : 1659 లో బీజాపూర్ సైన్యాధిపతి అఫ్జల్ ఖాన్‌ను అంతమొందించేందుకు మరాఠా సామ్రాట్ ఛత్రపతి శివాజీ ఉపయోగించిన ఆయుధం ‘వాఘ్‌ నాఖ్’...

బ్రిటన్‌లో విస్తరిస్తున్న కొవిడ్‌ కొత్త వేరియంట్‌..

ఎరిస్ లేదా ఈజీ 5.1 గా న్యూ వేరియంట్.. ఓమైక్రాన్ వేరియంట్ ను పోలిఉన్న లక్షణాలు.. వైరస్ నిర్మూలనకు వైద్య బృందాల కసరత్తు.. బ్రిటన్‌లో కరోనా మహమ్మారి మరో కొత్త రూపాన్ని సంతరించుకుంది. ఎరిస్‌ లేదా ఈజీ 5.1 అని ఈ కొవిడ్‌-19 న్యూ వేరియంట్‌ను పిలుస్తున్నారు. ఒమిక్రాన్‌ వేరియంట్‌ కొన్ని జన్యు మార్పులు సంతరించుకోవడం ద్వారా ఈ...

స్టూడెంట్‌ ఫ్రెండ్లీ సిటీగా లండన్..

ప్రపంచంలో అన్నింటికంటే బెస్ట్‌ స్టూడెంట్‌ ఫ్రెండ్లీ సిటీగా బ్రిటన్‌ రాజధాని నగరం అయిన లండన్ నిలిచింది. క్వాక్‌క్వారెల్లీ సైమండ్స్ అనే సంస్థ 2024 సంవత్సరానికి సంబంధించిన స్టూడెంట్‌ ఫ్రెండ్లీ సిటీల జాబితాను రూపొందించింది.ప్రపంచంలో అన్నింటికంటే బెస్ట్‌ స్టూడెంట్‌ ఫ్రెండ్లీ సిటీగా బ్రిటన్‌ రాజధాని నగరం అయిన లండన్ నిలిచింది. క్వాక్‌క్వారెల్లీ సైమండ్స్ అనే సంస్థ 2024 సంవత్సరానికి...

కోర్టుకు హాజరుకానున్న ప్రిన్స్‌ హ్యారీ..

బ్రిటన్‌ రాజు చార్లెస్‌ – 3 చిన్న కుమారుడు ప్రిన్స్‌ హ్యారీ మరోసారి వార్తల్లో నిలిచారు. వచ్చే వారం ఓ కేసులో సాక్ష్యం చెప్పేందుకు ఆయన లండన్‌ హైకోర్టుకు హాజరుకానున్నారు. 130 ఏండ్ల తర్వాత కోర్టు మెట్లెక్కుతున్న బ్రిటన్‌ రాజవంశీకుడు ఆయన. డైలీ మిర్రర్‌, సండే మిర్రర్‌, సండే పీపుల్‌ అనే పత్రికలను ప్రచురించే...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -