తిరుమల: శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబరు 15 నుండి 23వ తేదీ వరకు వైభవంగా జరగనున్నాయి. చాంద్రమానం ప్రకారం.. ప్రతి మూడేళ్ళకోసారి అధికమాసం రానునడటంతో ఈ ఏడాది తిరుమలలో రెండుసార్లు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఇలా వచ్చిన సందర్భాల్లో కన్యామాసం భాద్రపదంలో వార్షిక బ్రహ్మోత్సవాలు, ఆశ్వయుజంలో దసరా నవరాత్రుల్లో నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించడం అనవాయితీగా కొనసాగుతోంది....
డిఫాల్ట్ మిల్లర్లకు ప్రస్తుత సీజన్లో ధాన్యం కేటాయించకూడదని సివిల్ సప్లయ్ నిర్ణయం
2021-22 రబీ, ఖరీఫ్ సీజన్ల సీ.ఎం.ఆర్ బియ్యం నేటికీ అప్పగించని మిల్లర్లపై ప్రభుత్వం గరం...