Friday, March 29, 2024

bhopal

రైలులో మహిళపై లైంగిక దాడి..

టాయిలెట్‌లో లాక్‌ వేసుకున్న నిందితుడు అరెస్ట్‌ భోపాల్‌ : కదులుతున్న రైలులోని టాయిలెట్‌లో మహిళపై ఒక వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం టాయిలెట్‌ లోపల లాక్‌ వేసుకున్నాడు. తప్పించుకున్న బాధితురాలు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేయగా రైలులోని టాయిలెట్‌ డోర్‌ను బద్ధలు కొట్టి నిందితుడ్ని అరెస్ట్‌ చేశారు. మధ్యప్రదేశ్‌లోని కట్నీ జిల్లాలో ఈ సంఘటన...

నటి హేమ‌మాలినిపై వివాదాస్పద వ్యాఖ్యలు..

ఎంపీ హోం మంత్రి నరోత్తం మిశ్రాపై వెల్లువెత్తుతున్న విమర్శలు.. భోపాల్ : మ‌ధ్య‌ప్ర‌దేశ్ హోంమంత్రి, బీజేపీ ఎమ్మెల్యే న‌రోత్తం మిశ్రా వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు క‌ల‌క‌లం రేపాయి. ద‌తియాలో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో బీజేపీ ఎంపీ హేమ మాలిన్ పేరు ప్ర‌స్తావించ‌డం ద్వారా మ‌హిళ‌ను అవ‌మానించార‌నే ఆరోప‌ణ‌లు వెల్లువెత్తాయి. ద‌తియాలో జరిగిన స‌భలో మంత్రి మిశ్రా మాట్లాడుతూ...

నాలుగు స్థానాల్లో అభ్యర్థులను మార్చిన కాంగ్రెస్..

సంచలన నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ అధిష్టానం.. భోపాల్ : టికెట్ల పంపకాలతో తలెత్తిన అసమ్మతిని చల్లార్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం సంచలన నిర్ణయం తీసుకుంది. ముందుగా ప్రకటించిన అభ్యర్థులను కాదని మరొకరిని అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది. మధ్యప్రదేశ్‌లోని నాలుగు అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను మార్చింది కాంగ్రెస్ పార్టీ. సుమావలి, పాపిరియా, బాద్‌నగర్‌, జావ్రా స్థానాల అభ్యర్థుల్లో...

అధికారంలోకి రాగానే కులగణన చేస్తాం..

రాష్ట్రంలో రైతు రుణాలను మాఫీ చేస్తాం.. మహిళలకు నెలకు రూ. 1500 ఇస్తాం రూ. 500 కే వంట గ్యాస్ సిలిండర్‌ అందచేస్తాం.. మధ్యప్రదేశ్‌ ఎన్నికల ప్రచారంలో ఖర్గే వాగ్దానాలు.. భోపాల్‌ :మధ్యప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన తర్వాత కుల జనగణనను కాంగ్రెస్‌ నిర్వహిస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే ప్రకటించారు. మంగళవారం బుందేల్‌ఖండ్‌ ప్రాంతంలోని సాగర్‌లో ఒక బహిరంగ...

ఎవ్వరినీ వదిలిపెట్టను

శత్రువులంతా ఒక్కటయ్యారు` ప్రతిపక్ష పార్టీల్లో భయం కనిపిస్తోంది ప్రతిపక్షాలను చూస్తే జాలేస్తోంది ప్రతిపక్షాలకు స్కామ్‌ల అనుభవం మాత్రమే ఉంది మధ్యప్రదేశ్‌ పర్యటనలో ప్రధాని నరేంద్రమోడీ భోపాల్‌లో 5 వందే భారత్‌ రైళ్ల ప్రారంభం భోపాల్‌, 2014, 2019 ఎన్నికల్లో లేని భయం ఇప్పుడు ప్రతిపక్ష పార్టీల్లో కనిపిస్తోందని, 2024లో బీజేపీకి ఓటేయాలనే ప్రజల సంక్షల్పాన్ని విపక్షాలు చూస్తున్నాయని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. మధ్యప్రదేశ్‌...

కాంట్రాక్ట్ ఉద్యోగి.. కళ్లుచెదిరే ఆస్థులు..

అవినీతి తిమింగలం మధ్యప్రదేశ్‌ లో కాంట్రాక్టు ఉద్యోగి హేమా మీనా.. ఆమె నివాసంలో సోదాలు చేస్తున్న లోకాయుక్త.. జీతం నెలకు రూ.30 వేలు.. వెనకేసిన ఆస్థులు రూ.7 కోట్లు.. రూ.30 లక్షల విలువ చేసే అత్యాధునిక టీవీ.. రూ. కోటితో విలాసవంతమైన ఇల్లు.. అందులో మొబైల్‌ జామర్లు.. 100 కుక్కలు.. గిర్ జాతి పశువులు.. 20 లగ్జరీ కార్ల మెయింటనెన్స్.. గురువారం నుంచి...
- Advertisement -

Latest News

అవినీతికే మోడ‌ల్‌గా మారిన మోడ‌ల్ స్కూల్‌

పాఠ‌శాల‌కు రాకుండానే జీతాలు తీసుకుంటున్న ఉపాధ్యాయులు అవినీతి ఉపాధ్యాయుల‌కు స‌హ‌క‌రిస్తున్న ప్రిన్సిప‌ల్ జావేద్‌ ఎగ్జామ్ ఫీ, స్కాల‌ర్ షిప్‌ పేరుతో విద్యార్థుల వ‌ద్ద నుండి డ‌బ్బులు వ‌సూలు నాణ్య‌త లోపించిన...
- Advertisement -