Sunday, May 19, 2024

bharath

భార‌త్‌కు భంగ‌పాటు..

ఐసీసీ ఫైన‌ల్స్‌లో త‌మ‌కు తిరుగులేదని మ‌రోసారి కంగారులు నిరూపించారు. ఇంగ్లండ్‌లోని ఓవ‌ల్ మైదానంలో జ‌రిగిన ప్ర‌పంచ టెస్టు చాంపియ‌న్‌షిప్ ఫైన‌ల్లో ఆస్ట్రేలియా అద్భుత విజ‌యం సాధించింది. తొలిసారి డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్ చేరిన ఆ జ‌ట్టు సంచ‌ల‌న ఆట‌తో భార‌త్‌ను చిత్తుగా ఓడించింది. 209 పరుగ‌లు తేడాతో గెలిచి టెస్టు గ‌ద‌ను సాధించింది. బౌల‌ర్లు చెల‌రేగ‌డంతో...

సీఏలు దేశ ఆర్దిక వ్యవస్థకు బ్రాండ్ అంబాసిడర్లు..

( ఐసీఏఐ స్నాతకోత్సవంలో బండి సంజయ్ వ్యాఖ్యలు.. ) మీరు సక్రమంగా పన్నులు కట్టిస్తుండటంవల్లే ఈ దేశం పురోగమిస్తోంది-2047 నాటికి భారత్ ను నెంబర్ వన్ చేసే మోదీ క్రుషిలో భాగస్వాములు కండి భారత్ ను అగ్ర దేశంగా చూసేది…చేసేది…అనుభవించేది కూడా మీరే మోదీ పాలనలో విపరీతంగా పెరిగిన దేశ ఆర్దిక ప్రగతి 48.75 కోట్ల మంది పేదలకు బ్యాంకు...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -