Saturday, July 27, 2024

bc commission

బోనాలు తెలంగాణ సాంస్కృతిక ప్రతిక..

రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు బోనాలు బలహీనవర్గాల ఇష్టమైన పండుగ : జాతీయ బీసీ దల్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి సకల జనులు సుఖశాంతులతో ఉండాలని కోరుకునే ప్రజల ఇష్టమైన పండుగ బోనాలు అని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు అన్నారు. బోనాలు తెలంగాణ...

బీసీలను ప్రసన్నం చేసుకుంటేనే అధికారం: జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి

తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల సందడి మొదలైంది. తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్, ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైసీపీ పార్టీలు.. అధికారం నిలబెట్టుకోడానికి బీసీలను ప్రసన్నం చేసుకోవాలని భావిస్తూ ఉన్నాయి. అందులో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో పథకాలను బీసీల కోసం తీసుకుని వచ్చారు. రాబోయే రోజుల్లో మరిన్ని తీసుకుని రాబోతున్నట్లు బీఆర్ఎస్...

గిరిజనులను రారాజులు చేసిన ఘనత కేసీఆర్ దే..

హైకోర్టు సీనియర్ అడ్వకేట్, బిఆర్ ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకురాలు,రాష్ట్ర అధ్యక్షులు బీసీ సంక్షేమ సంఘం గుండ్రాతి శారదాగౌడ్..హైదరాబాద్ : సీఎం కెసిఆర్ గిరిజనులను రాజులను చేసాడు.. వారిని కేవలం గిరికి, పుట్టలకు పరిమితం చేయలేదు సగర్వంగా నేడు తల ఎత్తుకునేలా మా తండాలలో మా పాలన, స్వపరిపాలన చేసుకునేలా 3,146 గిరిజన తండాలను,...

‘కులగణన’ కేంద్రమే చేయాలి.. సిఫారసు చేయండి

జాతీయ బీసీ కమిషన్ ఛైర్మన్ హన్సరాజ్ గంగారాం అహీర్ ను కలిసికోరిన రాష్ట్ర బీసీ కమిషన్ ఛైర్మన్ డాక్టర్ వకుళాభరణం తెలంగాణ బీసీ సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శం.. దేశ వ్యాప్తంగా అమల్లోకి తెచ్చేలా సిఫారసు చేయండి. బీహార్ - ‘పాట్నా హైకోర్టు' కులసర్వేను కూడా నిలుపుదల చేసింది.. సుప్రీo సూచించిన “త్రిబుల్ టెస్ట్” ల పూర్తికి కేంద్రమే “కులగణన”...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -