Saturday, July 27, 2024

bank

జనవరిలో బ్యాంకులు పని చేసేది 16 రోజులే

చరిత్ర కాల గర్భంలో మరో వసంతం కలిసిపోతున్నది. యావత్‌ మానవాళి నూతన సంవత్సరం 2024కు స్వాగతం పలుకుతోంది. కొత్త వసంతంలో ఆర్థికంగా మరింత బల పడాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే, గతంతో పోలిస్తే ప్రతి ఒక్కరూ బ్యాంకు ఖాతా నిర్వహిస్తుంటారు. దాదాపు అన్ని చెల్లింపులూ డిజిటలైజ్‌ అయినా కొన్ని ప్రత్యేక కారణాల వల్ల...

బ్యాంకులపై ఆర్‌బీఐ కొరడా

ఐదు సహకార బ్యాంకులపై లక్షల్లో జరిమానా న్యూఢిల్లీ : నిబంధనలను పాటించని సహకార బ్యాంకులపై ఆర్బీఐ చర్యలు తీసుకుంటూనే ఉంది. తాజాగా ఐదు సహకార బ్యాంకులపై సెంట్రల్‌ బ్యాంక్‌ మరోసారి లక్షల రూపాయల జరిమానా విధించింది. చర్యలు తీసుకున్న బ్యాంకుల్లో మన్మందిర్‌ కో-ఆపరేటివ్‌ బ్యాంక్‌, పూణేకు చెందిన సన్మిత్ర కో-ఆపరేటివ్‌ బ్యాంక్‌, గుజరాత్‌ మెహసానాకు చెందిన...

ఇక ఆదాయం రాని డీసీసీబీలు మూత

ముంబై : కేంద్ర బ్యాంకు అనుమతి అవసరం లేకుండానే.. పెద్దగా ఆదా యంరాని తమ శాఖలను మూసివేయడానికి జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ)లకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) సోమవారం ఆమోదముద్ర వేసింది. అయితే అందుకు సంబంధిత రాష్టాన్రికి చెందిన రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కోఆపరేటివ్‌ సొసైటీస్‌ నుంచి ఆమోదం ఉండాలని పేర్కొంది. శాఖల మూత...

5 రోజులే గడువు

పెద్ద నోట్ల మార్పిడికి పెట్టిన డెడ్‌లైన్‌ను ఆర్బీఐ పొడగించే అవకాశం ఒకరోజు దేశంలోని పలు ప్రాంతాల్లోని బ్యాంకులకు సెలవు 25 నుంచి 27 వరకూ బ్యాంకులు యథావిథిగా… న్యూఢిల్లీ : రూ.2వేల కరెన్సీ నోట్లను మార్కెట్లో చలామణి నుంచి ఉపసంహరిస్తున్నట్లు గత మే 19న ఆర్బీఐ ప్రకటించింది. కరెన్సీ నోట్లను మార్చుకోవడానికి గానీ, బ్యాంకుల్లో డిపాజిట్‌ చేయడానికి గానీ...

కారు డ్రైవర్‌ ఖాతాలో రూ.9 వేల కోట్ల జమ

చెన్నై : కారు డ్రైవర్‌ బ్యాంకు అక్కౌంట్‌లో రూ.9 వేల కోట్లు జమైన ఘటన చెన్నైలో చోటుచేసుకుంది. పళని నెయ్‌క్కారపట్టికి చెందిన రాజ్‌కుమార్‌ చెన్నై కోడంబాక్కంలో స్నేహితుడి వద్ద ఉంటూ అª`దదె కారు తిప్పుతున్నాడు. ఈ నెల 9వ తేదీ సాయంత్రం అతని సెల్‌ఫోన్‌కు ఓ మెసేజ్‌ వచ్చింది. దానిని చూడగా తమిళనాడు మర్కంటైల్‌...

ఎఫ్‌డీ చేయాలనుకునే వారికి గుడ్ న్యూస్..

ప్రముఖ ప్రైవేటు సెక్టార్ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ తన ఎఫ్‌డీపై వడ్డీ రేట్లను సవరించింది. రూ. 2 కోట్ల లోపు ఉండే ఫిక్స్ డ్ డిపాజిట్లపై ఈ కొత్త వడ్డీ రేటు అమలులో ఉంటుంది. 15 నెలల నుంచి 5 సంవత్సరాల కాలవ్యవధికి సాధారణ ప్రజలకు గరిష్టంగా 7.10%, సీనియర్ సిటిజన్లకు 5 సంవత్సరాల...

పుకార్లను నమ్మకండి..

రూ.2వేల నోట్ల మార్పిడిపై స్పష్టతనిచ్చిన ఎస్‌బీఐ.. రిక్వెస్ట్ ఫామ్ నింపాలని, గుర్తింపు పత్రం చూపాలన్నది ఉత్తదే.. రసీదులు, రిక్వెస్టులు ఏమీ అవసరం లేదన్న స్టేట్ బ్యాంక్.. నేరుగా వెళ్లి ఒక విడతలో రూ.20 వేల విలువైన రూ.2 వేల నోట్లను మార్చుకోవచ్చు.. న్యూ ఢిల్లీ : రూ.2 వేల నోట్ల మార్పిడిపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్ బీఐ)...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -