Saturday, July 27, 2024

bakka judson

ధరణితో దగా..

బలిసినోళ్ళ ధరణి.. బక్క చిక్కినోళ్ళ ధరణిగా విభజించి కాజేస్తున్న బీ.ఆర్‌.ఏస్‌. నాయకులు.. ధరణి పేరుతో సరికొత్త దందాకు తెరలేపిన ప్రభుత్వం.. ధరణి అక్రమాల పుట్ట నా దగ్గర ఉంది : బక్క జడ్సన్‌ ధరణి పోర్టల్‌ తో రోడ్డు పాలైన పేదలు.. ధరణి అక్రమాలపై ప్రశ్నించినందుకు హౌస్‌ అరెస్ట్‌.. నల్లబెల్లి తహశీల్దార్‌ మంజూల అక్రమాలపై విజిలెన్స్‌కు పిర్యాదు చేస్తామన్న బక్క జడ్సన్‌.. హైదరాబాద్‌...

మడికొండ డంప్ యార్డ్ సమస్య పరిష్కారించాలని జాతీయ మానవ హక్కులకమిషన్ వరంగల్ అర్బన్ కలెక్టర్ కు ఆదేశాలు..

కాంగ్రెస్ నాయకులు బక్క జడ్సన్ హైదరాబాద్, వరంగల్ నగర కార్పొరేషన్ పరిధిలోని మడికొండ లో డంపింగ్ యార్డ్ ఏర్పాటు వల్ల కాజీపేట మండలం మడికొండ చుట్టుపక్కల గ్రామాలతో పాటు ట్రైసిటీస్ లో భాగమైన కాజీపేట పట్టణం పూర్తిగా అనారోగ్యానికి గురవుతున్నదని 15/06/2023 న జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చెయ్యడం జరిగింది.. కమిషన్...

అమరవీరుల గన్ పార్క్ స్థూపాన్ని పాలతో శుద్ధి చేసిన బక్క జడ్సన్..

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా గన్ పార్క్ అమరవీరుల స్థూపాన్ని ముట్టుకొని అపవిత్రం చేశారని శనివారం రోజు తెలంగాణ ఉద్యమ అమరుల స్థూపాన్ని పాలతో ఏ.ఐ.సి.సి. సభ్యులు, రాష్ట్ర మాజీ చైర్మన్ బక్కా జడ్సన్ శుద్ధి చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో విద్యార్థులు ఆత్మబలిదానాలు చేసుకుంటుంటే కన్న...

వరంగల్ కాకతీయ యూనివర్సిటీ భూ కబ్జాలపై సిట్ నియమించాలి..

ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి కి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నాయకులు బక్క జడ్సన్.. కండ్లు మూసుకున్న కేయూ అధికారులు.. కబ్జాలకెగబడుతున్న భూకబ్జాదారులు.. సర్వేనెంబర్లు 32/2, 38 లస్కర్ సింగారం శివారులో కొనసాగుతున్న కబ్జాలు.. పక్కనే ఉన్న పలువేల్పుల శివారులోని సర్వే నెంబర్లు 412 ,413, 414 లోనిభూములు కబ్జాలయిన రీతిగా నేడు కూడా యదేచ్ఛకబ్జా. కేయూ భూముల కబ్జాలో కీలక సూత్రధారుడు...

ఫాక్స్ కాన్ కంపెనీ ఓ భారీ కుంభకోణం..

200 ఎకరాల భూమిని కాజేయడానికి కేటీఆర్ ఎత్తుగడ.. ఈ వ్యవహారంపై సీబీఐ కి ఫిర్యాదు చేసిన బక్కా జడ్సన్.. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన డీపీఆర్ కూడా ప్రభుత్వం ఇవ్వలేదు.. పలు కంపెనీలకు క్విడ్ ప్రో స్కీమ్ కింద అనుమతులు ఇస్తోంది.. హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా కొంగర కలాన్ ఏర్పాటుకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో మంత్రి కేటీఆర్...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -