తెలంగాణ సాహిత్య సభల్లో భాగంగా ఈ నెల 21, 22వ తేదీల్లో హైదరాబాద్ తెలంగాణ సారస్వత పరిషత్లో భారత జాగృతి తెలంగాణ సాహిత్య అవలోకనం సదస్సు నిర్వహించనుంది. ఈ సదస్సుకు నిజామాబాద్ జిల్లాకు చెందిన సాహితీ ప్రముఖులు హాజరు కానున్నట్లు భారత జాగృతి జిల్లా అధ్యక్షులు అవంతి కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. భారత...