Saturday, May 4, 2024

austrelia

ముగిసిన మూడో రోజు ఆట..

పూర్తి ఆధిపత్యం లో భారత్ జట్టు.. పోర్ట్ ఆఫ్‌ స్పెయిన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు మూడో రోజు ఆటలో భారత జట్టు పూర్తిగా ఆధిపత్యం చెలాయిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ జట్టు ముందు ఏకంగా 438 పరుగుల లక్ష్యాన్ని ఉంచిన టీమిండియా.. వారిని ఒత్తిడిలో పడేసింది. దీనికితోడు రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్,...

మెల్ బర్న్ మామ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్…

ఆస్ట్రేలియాలోని ప్రముఖ సంస్థ మెల్ బర్న్ మామ సైన్మా 2 కె 23 పేరుతో షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహించబోతోంది… మెల్ బర్న్ మామకు తోడుగా ప్రముఖ సింగర్ రామ్ మిర్యాల ఈ కార్యక్రమానికి అండగా నిలిచారు.. మెల్ బర్న్ లో జరిగిన కార్యక్రమంలో రామ్ మిర్యాల ఈ ఫెస్టివల్ కు సంబంధించిన పోస్టర్...

ఆస్ట్రేలియా లెజెండ్ రికార్డు స‌మం చేసిన స్మిత్..

యాషెస్ సిరీస్‌ లో ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు స్టీవ్‌ స్మిత్ సెంచ‌రీల‌తో క‌దం తొక్కుడుతున్నాడు. లార్డ్స్ వేదిక‌గా జ‌రుగుతున్న రెండో టెస్టులో అత‌ను సెంచ‌రీతో మెరిశాడు. టెస్టుల్లో స్మిత్‌కు ఇది 32వ శ‌త‌కం. దాంతో ఆస్ట్రేలియా లెజెండ్ స్టీవ్ వా టెస్టు సెంచ‌రీల‌ రికార్డును అత‌ను స‌మం చేశాడు. అలాగే.. ఆసీస్ త‌ర‌ఫున అత్య‌ధిక...

భార‌త్‌కు భంగ‌పాటు..

ఐసీసీ ఫైన‌ల్స్‌లో త‌మ‌కు తిరుగులేదని మ‌రోసారి కంగారులు నిరూపించారు. ఇంగ్లండ్‌లోని ఓవ‌ల్ మైదానంలో జ‌రిగిన ప్ర‌పంచ టెస్టు చాంపియ‌న్‌షిప్ ఫైన‌ల్లో ఆస్ట్రేలియా అద్భుత విజ‌యం సాధించింది. తొలిసారి డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్ చేరిన ఆ జ‌ట్టు సంచ‌ల‌న ఆట‌తో భార‌త్‌ను చిత్తుగా ఓడించింది. 209 పరుగ‌లు తేడాతో గెలిచి టెస్టు గ‌ద‌ను సాధించింది. బౌల‌ర్లు చెల‌రేగ‌డంతో...

ర‌హానే హాఫ్ సెంచ‌రీ..

అజింక్య ర‌హానే ఆసీస్ బౌల‌ర్ల‌ను ధీటుగా ఎదుర్కొంటున్నాడు. పేస్ అటాక్‌తో అద‌ర‌గొడుతున్న ఆసీస్ బౌల‌ర్ల‌ను.. ర‌హానే త‌న డిఫెన్స్ బ్యాటింగ్ శైలితో అడ్డుకుంటున్నాడు. వ‌ర‌ల్డ్ టెస్ట్ చాంపియ‌న్‌షిప్ ఫైన‌ల్ తొలి ఇన్నింగ్స్‌లో ర‌హానే హాఫ్ సెంచ‌రీ న‌మోదు చేశాడు. 92 బంతుల్లో అత‌ను 52 ర‌న్స్ చేశాడు. క‌మ్మిన్స్ బౌలింగ్‌లో వ‌రుస‌గా ఫోర్‌, సిక్స్...

డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్‌..ఆస్ట్రేలియా టీమ్..

ఐపీఎల్ ప‌ద‌హారో సీజ‌న్ రేప‌టితో ముగియ‌నుంది. మ‌రో ప‌ది రోజుల్లో ప్ర‌పంచ టెస్టు చాంపియ‌న్‌షిప్ క్రికెట్ ఫ్యాన్స్‌ను అల‌రించ‌నుంది. దాంతో, ఈ మెగా టోర్న‌మెంట్‌పై అందరి క‌ళ్లు నిలిచాయి. భార‌త్, ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డులు ఇప్ప‌టికే 17మందితో కూడిన బృందాన్ని ఎంపిక‌చేశాయి. తాజాగా ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ త‌న తుది జ‌ట్టును...
- Advertisement -

Latest News

అమేఠీని వీడిన గాంధీ కుటుంబం

రాయబరేలి నుంచి బరిలోకి దిగనున్న రాహుల్‌ అమేథీలో కాంగ్రెస్‌ సన్నిహితుడు శర్మ పోటీ రాయబరేలి, అమేఠీలలో కాంగ్రెస్‌ నామినేషన్లు రాయబరేలి నుంచి రాహుల్‌ నామినేషన్‌ దాఖలు హాజరైన సోనియా, ప్రియాంక, మల్లికార్జున...
- Advertisement -