ఈనెల 13న చేవెళ్లలో పెద్ద ఎత్తున కేసీఆర్ బహిరంగ సభ..
చేవెళ్ల శిఖరంపై మూడోసారి గులాబీ జెండా ఎగురవేస్తాం..
పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటుతాం..
చేవెళ్ల ప్రాంత సుస్థిర అభివృద్ధికి శ్రీకారం చుట్టిందే కేసీఆర్..
111 జీవో రద్దు, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం తుది దశ..
ఈ ఘనత సాధించింది బీఆర్ఎస్ సర్కారు..
సంక్షేమ పథకాలతో ప్రజలను కాపాడుకున్నారు కేసీఆర్..
110 రోజుల కాంగ్రెస్...