ప్రజలందరి సహకారంతో సాధించాలన్న లక్ష్యం
ప్రజావసరాలు తీర్చే దిశగా పథకాల అమలుకు కృషి
ప్రధానమంత్రి మోడీ సంకల్పం ఇదే
కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్
విజయనగరం : దేశ ప్రజలందరి సహకారంతో భారత్ను 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతోనే దేశ ప్రధానమంత్రి నరేంద్రమోడి పనిచేస్తున్నారని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. దేశంలోని...
కొండను ఢీకొట్టిన తమిళనాడు కారు
ఈ ప్రమాదంలో నలుగురికి గాయాలు
తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో ప్రమాదం జరిగింది. తిరుమల నుంచి తిరుపతి వెళుతుండగా అదుపుతప్పిన కారు కొండను ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు భక్తులకు గాయాలు కాగా.. డ్రైవర్ నిద్ర మత్తు వల్లే ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. భక్తులు తమిళనాడు నుంచి శ్రీవారి దర్శనం కోసం...
అమ్మవారికి మంత్రి పట్టువస్త్రాల సమర్పణ
తిరుపతి : శ్రీ పద్మావతి అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి పట్టువస్త్రాల సమర్పించారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం తరపున నారాయణ స్వామి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయానికి చేరుకున్న ఉప ముఖ్యమంత్రికి జేఈవో వీరబ్రహ్మం,...
సామాజిక, ఆర్థిక అంశాల ఆధారంగా గణన
పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డులో పరిశ్రమల ఏర్పాటు
కర్నూల్ నేషనల్ లావర్సిటీకి వంద ఎకరాలు
6790 ఉన్నత పాఠశాలల్లో నైపుణ్యాభివృద్ధి కేంద్రాల
జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపు
ఎపి కేబినేట్ కీలక నిర్ణయాలు
అమరావతి : ఏపీలో కుల గణన, సామాజిక, ఆర్థిక అంశాల గణన చేపట్టేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే, పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డులో...
సంచలనం సృష్టిస్తున్న చంద్రబాబు బహిరంగ లేఖ..
ములాఖత్ సమాయంతో కుటుంబసభ్యులకుఇచ్చి పంపించిన చంద్రబాబు..
తిరిగి వస్తా ఒక్కొక్కడు అంతు చూస్తా..
మంచి ఓడినట్లు కనిపిస్తుంది సంయమనం పాటించండి : బాబు..
హైదరాబాద్: తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు కేసుల్లో ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ములాఖత్ల విషయంలో మాత్రం ఊరట లభించింది. ఇంకా చంద్రబాబు నాయుడు రాజమండ్రి జైలులో...
కేంద్రం జారీచేసిన నోటిఫికేషన్పై అధ్యయనం
అధ్యయనానికి సమయం ఇవ్వాలన్న ఏపీ
అభ్యంతరం చెప్పిన తెలంగాణ సర్కార్..
ఏపీ విజ్ఞప్తి మేరకు విచారణ వాయిదా
నవంబర్ 15 లోపు అభిప్రాయం చెప్పాలని ఆదేశం
నవంబర్ 22, 23కు విచారణ వాయిదావేసిన ట్రైబ్యునల్..
న్యూ ఢిల్లీ : కృష్ణా జలాల వివాదంపై బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ విచారణ ప్రారంభమైంది. ఏపీ, తెలంగాణ మధ్య నీటి వాటాలపై...
గుంటూరు : ప్రధానమంత్రి నరేంద్రమోదీ కాళ్లు మొక్కుతూ ఆర్థిక ఉగ్రవాదిలా జగన్ పాలన చేస్తున్నాడని సీపీఐ నేత ముప్పాళ్ల నాగేశ్వరరావు అన్నారు. సీపీఐ కార్యాలయంలో గురువారం నాడు సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి సీపీఐ నేతలు ముప్పాళ్ల నాగేశ్వరరావు, జంగాల అజయ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ముప్పాళ్ల విూడియాతో మాట్లాడుతూ..‘‘వైసీపీ ప్రభుత్వం ఏపిని అప్పుల...
తేల్చి చెప్పిన ఏపీ సీఎం వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి..
అమరావతి : చంద్రబాబు లాంటి వ్యక్తి ప్రజల్లో ఉన్నా.. జైల్లో ఉన్నా పెద్ద తేడా ఉండబోదని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యాఖ్యానించారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో సోమవారం జరిగిన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో జగన్ తొలిసారిగా చంద్రబాబు అరెస్ట్పై స్పందించారు. చంద్రబాబుకు...
చంద్రబాబు కస్టడీ పిటిషన్పై తీర్పు నేటికీ వాయిదా..
ఉదయం పదిన్నరకు తీర్పు వెలువరిస్తామన్న న్యాయమూర్తి..
ఇప్పటికే రెండుసార్లు వాయిదాపడిన కస్టడీ పిటిషన్ తీర్పు..
కస్టడీ పిటిషన్పై బుధవారమే పూర్తయిన వాదనలు..
అమరావతి : తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కస్టడీ పిటిషన్పై తీర్పు మరోసారి వాయిదా పడింది. నేటి ఉదయం గం.10.30 సమయానికి ఏసీబీ కోర్టు తీర్పును వెలువరించనుంది....
విజయదశమి నుంచి ప్రారంభం..
కేబినేట్ భేటీలో మంత్రులకు ఏపీ సిఎం జగన్ సూచన..
నేడు ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల వ్యూహంపై కూడా సాగిన చర్చ..
న్యాయస్థానాలు కాదన్నా ముందుకెళ్తున్న జగన్ వ్యూహం ఏమిటి..?
అమరావతి: విజయదశమి నుంచి విశాఖ కేంద్రంగా పరిపాలన చేసేందుకు సీఎం జగన్ మోహన్ రెడ్డి సిద్ధమయ్యారు. ఈ విషయాన్ని కేబినెట్ భేటీటో మంత్రులకు వివరించారు. దసరా...