పలు కీలక అంశాలపై చర్చ..
ఈనెల 10న రాష్ట్రానికి రానున్న అమిత్ షా..
గతంలో ఎన్నడో లేని విధంగా పాలమూరు సభ సక్సెస్ : కిషన్ రెడ్డి
హైదరాబాద్ : కేంద్ర హోంమంత్రి అమిత్షాతో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్రెడ్డి అత్యవసర భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. భేటీకి సంబంధించిన విషయాలను...
నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తామని వెల్లడి..
విచారణను మరో రాష్ట్రంలో చేసేందుకు కోర్టుకు విజ్ఞప్తి..
ఈశాన్య రాష్ట్రం మణిపూర్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దాదాపు 3 నెలలుగా మణిపూర్లో అల్లర్లు, హింసాత్మక సంఘటనలు జరుగుతున్నా.. ఇటీవల ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి.. అందులో ఒక మహిళపై గ్యాంగ్రేప్ జరిగిన వీడియో వైరల్ కావడంతో...
ఈ నెల 29న అమిత్ షా తెలంగాణ షెడ్యూల్
భారీ వర్షాల కారణంగా రాష్ట్ర పర్యటన వాయిదా పడినట్లు వెల్లడి
అమిత్ షా పర్యటన మళ్లీ ఎప్పుడు ఉంటుందో త్వరలో వెల్లడి
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన వాయిదా పడింది. భారీ వర్షాల కారణంగా ఆయన రాష్ట్ర పర్యటనను వాయిదా వేసినట్లు పార్టీ శ్రేణులు...
ఈనెల 29న ఖమ్మం రాక..
జిల్లా బీజేపీ శ్రేణుల్లో పెరిగిన జోష్..
భారీ బహిరంగ సభ నిర్వహణకు కసరత్తు..
బీజేపీ వంద రోజుల కార్యాచరణను సిద్ధం చేసిన అధిష్టానం..
ఖమ్మం : కేంద్ర మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా ఖమ్మం జిల్లా పర్యటన ఖరారైంది. ఈనెల 29న అమిత్ షా ఖమ్మం రానున్నారు. ఖమ్మంలో నిర్వహించే బహిరంగ సభలో...
రెజ్లర్లకు దక్కని ఎలాంటి ఊరట..
ఆందోళనను విరమించే దిశగా రెజర్ల చర్య
ఉద్యమం నుంచి వెనక్కి తప్పుకున్న సాక్షిమాలిక్..
న్యూ ఢిల్లీ, 05 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :హోమంత్రి అమిత్ షాను కలిసిన రెజ్లర్లకు నిరాశే మిగిలింది. వారికి అనుకూలంగా ఎలాంటి హావిూ దక్కలేదు. ఇదే విషయాన్ని సోమవారం రెజ్లర్లు వెల్లడించారు.. రెజ్లింగ్ చీఫ్ బ్రిజ్...
వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం
కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి
ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క
ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు
వికారాబాద్ జిల్లా తాండూరు లో...