Saturday, July 27, 2024

తిరుమలలోని శ్రీకాళహస్తి లో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి..

తప్పక చదవండి
  • శ్రీకాళహస్తి లో స్వామి వారిని దర్శించుకుని రాహు కేతు పూజలు చేయించుకున్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం…
  • తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం తిరుపతి జిల్లా లోని దక్షిణ కాశీ గా పిలవబడే ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తి లోని స్వామి వారిని దర్శించుకున్నారు, అనంతరం ఆలయం లో ప్రత్యేకంగా నిర్వహించే రాహు – కేతు పూజలు పూజలు చేయించుకున్నారు.
  • వీరికి ఆలయ పాలకమండలి చైర్మన్ అంజూరు శ్రీనివాసులు మరియు పాలకమండలి సభ్యులు జై శ్యామ్ స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేశారు,ఆలయంలోని గురు దక్షిణామూర్తి వద్ద వేద పండితులచే ప్రత్యేక ఆశీర్వచనం ఇప్పించి స్వామి అమ్మవార్ల తీర్థప్రసాదాలు మరియు చిత్రపటం అందించారు….
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు