Saturday, July 27, 2024

మధుర అవెన్యూ వెంచర్ ప్రారంభించిన యూపీ మంత్రి…

తప్పక చదవండి
  • పేద, మధ్యతరగతి కుటుంబాలకు సైతం అందుబాటులో..
  • ఈ వెంచర్ ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరిన
    యూపీ కార్మిక శాఖ మంత్రి అనిల్ రాజ్ బార్..

సిద్ధిపేట, చేర్యాల మండలంలోని ముస్త్యాల గ్రామ శివారు 42 ఎకరాలలో ఏర్పాటుచేసిన మధుర అవెన్యూ వెంచర్ ను ఉత్తరప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి అనిల్ రాజ్బర్ ప్రారంభించారు.. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ వెంచర్ లో అత్యాధునికమైన క్రీడా ప్రాంగణంతో పాటు, మౌలిక వసతులు కల్పిస్తూ.. వెంచర్ ను దిగ్విజయంగా పూర్తి చేయాలని నిర్వాహకులను కోరారు.. ఈ కార్యక్రమంలో మధుర అవెన్యూ డైరెక్టర్లు మంజుల దేవి, రామేశ్వర్ సింగ్, కుష్బూ సింగ్, ఆదిత్య సింగ్ తదితరులు పాల్గొన్నారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు