Saturday, July 27, 2024

డ్రైనేజ్ పనులను ప్రారంభించిన మున్సిపల్ చైర్ పర్సన్ డా. దాసరి మమత రెడ్డి

తప్పక చదవండి

పెద్దపల్లి : పెద్దపల్లి పట్టణంలోని 23వార్డు లో 2.5 లక్షల సాధారణ నిధుల ద్వార నిర్మించనున్న సీసీ డ్రైనేజ్ పనులను మున్సిపల్ చైర్ పర్సన్ డా. దాసరి మమత రెడ్డి ప్రారంభించారు. ఈసందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ పెద్దపల్లి పట్టణంలోని అన్ని వార్డు ప్రజల మౌళికవసతులే దేయంగా మా కౌన్సిల్ పనిచేయడం జరుగుతుంది అని అందుకు సహకరిస్తున్న కౌన్సిల్ సభ్యులకు మాకు అన్ని సూచనలు చేస్తూ అన్ని విధాలా సహకరిస్తున్న ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేసారు. ఈసందర్భంగా కాలనీ వాసులు తమ సమస్యలను చైర్ పర్సన్ గారి దృష్టికి తీసుకురాగా త్వరలోనే వారి సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు. ఈకార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మట్ట శ్రీనివాస్ రెడ్డి, వార్డు కౌన్సిలర్లు తడూరి పుష్పలత శ్రీమాన్, శుభాష్, రమాదేవి శ్రీధర్, ఏఈ సతీష్, వర్క్ ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్,అల్కా జవాన్ జయరాజ్ మున్సిపల్ సిబ్బంది మరియు వార్డు ప్రజలు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు