పెద్దపల్లి : పెద్దపల్లి పట్టణంలోని 23వార్డు లో 2.5 లక్షల సాధారణ నిధుల ద్వార నిర్మించనున్న సీసీ డ్రైనేజ్ పనులను మున్సిపల్ చైర్ పర్సన్ డా. దాసరి మమత రెడ్డి ప్రారంభించారు. ఈసందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ పెద్దపల్లి పట్టణంలోని అన్ని వార్డు ప్రజల మౌళికవసతులే దేయంగా మా కౌన్సిల్ పనిచేయడం జరుగుతుంది అని...
హైదరాబాద్ : సాంకేతికతను ఉపయోగించుకుని ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషిచేస్తున్న టీఎస్ఆర్టీసీ పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ రాకపోకల సమాచారం తెలుసుకునేందుకు కొత్త సదుపాయాన్ని ప్రారంభించింది....