Saturday, May 18, 2024

హ్యుమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ గా రంగు శ్యాంసుందర్ నియామకం

తప్పక చదవండి

గోదావరిఖని, పెద్దపల్లి జిల్లా, గోదావరిఖనికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త రంగు శ్యాంసుందర్ హ్యూమన్ రైట్ కౌన్సిల్ ఫర్ ఇండియా తెలంగాణ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ గా నియామకం అయ్యారు. జాతీయ చైర్మన్ చెన్నుపాటి శ్రీకాంత్, తెలంగాణ హ్యూమన్ రైట్స్ రాష్ట్ర అధ్యక్షులు బేతి తిరుమల్ రావు హైదరాబాదులో జరిగిన ఓ కార్యక్రమంలో నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రంగు శ్యాంసుందర్ మాట్లాడుతూ ప్రజల సమస్యల పట్ల, అవినీతిని అరికడుతు ఎల్లప్పుడూ ప్రజల సేవలో ముందుంటానని పేర్కొన్నారు. నియామకానికి సహకరించిన జాతీయ చైర్మన్ కి, రాష్ట్ర అధ్యక్షులు భేతి తిరుమల్ రావు కి ఈసందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు