ఆది శంకర కాలేజీల్లో మహిళా టీచర్లు సేఫేనా..?
అక్కడ చదివే ఆడపిల్లలకు రక్షణ ఉందా..?
వంకి పెంచలయ్య.. చదివింది హ్యూమన్ రైట్స్ లో పిహెచ్డి
నడిపేది విద్యా వ్యాపారం.. చెప్పేది నీతి ప్రవచనాలు.. చేసేది చీకటి వ్యవహారాలా..?
నెల్లూరు జిల్లాలో పేరు మోసిన విద్యావేత్త వంకి పెంచలయ్య. ఆదిశంకర గ్రూప్ విద్యాసంస్థల అధినేత. ఆయన అక్రమ బాగోతాలు, కీచక పర్వాలు...
ఇక్కడ ఎవరికీ ఏదీ సొంతం కాదు..అలాగని నీకనుకున్నవన్నీ చేజారిపోతుంటే..ఇంకా ఎందుకు మౌనంగా ఉంటావు.. ?నీ హక్కులకై పోరాటం చెయ్..హాయిగా జీవించడం నీ హక్కు..మనసారా నవ్వడం నీ హక్కు..అలాంటి హక్కులకు విలువ లేనప్పుడు..అనవసర విషయాలకు త్యాగం చెయ్యడం ఎందుకు..?ధైర్యంగా పోరాడు.. నీ హక్కులను సాధించుకో..అన్నింటినీ వదులుకుంటూ త్యాగం అనేముసుగు తగిలించుకుంటూ నిన్ను నువ్వుమోసం చేసుకోకు..నేడు పౌరహక్కుల...
ఈనెల 31 నాడు అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ జనపథ్,న్యూ ఢిల్లీలో కన్నుల పండుగగా కార్యక్రమ నిర్వహణ..
మీడియా పార్ట్ నర్ గా భాగస్వామ్యమైన ది న్యూస్ మ్యాగజైన్..
వివరాలు తెలియజేసిన ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ యాక్సెస్ స్వచ్చంద సేవా సంస్థవైస్ చైర్మన్ డా. మొహమ్మద్ నిజాముద్దీన్..
ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ యాక్సెస్ ఒక స్వచ్చంద సేవా సంస్థ, వైస్...
గోదావరిఖని, పెద్దపల్లి జిల్లా, గోదావరిఖనికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త రంగు శ్యాంసుందర్ హ్యూమన్ రైట్ కౌన్సిల్ ఫర్ ఇండియా తెలంగాణ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ గా నియామకం అయ్యారు. జాతీయ చైర్మన్ చెన్నుపాటి శ్రీకాంత్, తెలంగాణ హ్యూమన్ రైట్స్ రాష్ట్ర అధ్యక్షులు బేతి తిరుమల్ రావు హైదరాబాదులో జరిగిన ఓ కార్యక్రమంలో నియామక...
డిఫాల్ట్ మిల్లర్లకు ప్రస్తుత సీజన్లో ధాన్యం కేటాయించకూడదని సివిల్ సప్లయ్ నిర్ణయం
2021-22 రబీ, ఖరీఫ్ సీజన్ల సీ.ఎం.ఆర్ బియ్యం నేటికీ అప్పగించని మిల్లర్లపై ప్రభుత్వం గరం...