Sunday, December 3, 2023

hemlatha

శెభాష్ హేమలత..

ఉత్తర్‌ప్రదేశ్‌ వేదికగా జరుగుతున్న ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్‌లో రాష్ర్టానికి చెందిన హేమలత స్వర్ణం సహా రజత పతకంతో మెరిసింది. బుధవారం జరిగిన మహిళల రోయింగ్‌ 500మీటర్ల లైట్‌ వెయిట్‌ సింగిల్‌ స్కల్‌ ఈవెంట్‌లో హేమలత పసిడి పతకం సొంతం చేసుకుంది. అదే జోరులో మహిళల 2000మీటర్ల సింగిల్‌ స్కల్‌లోనూ రజతం దక్కించుకుంది. భారతి,...
- Advertisement -

Latest News

అయోధ్య రామమందిరానికి సర్వం సిద్ధం

సుమారు 6,000 మందికి ఆహ్వాలు న్యూఢిల్లీ : యావత్తు భారతదేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో చేపట్టిన రామ మందిరం ప్రారంభోత్సవానికి రంగం సిద్ధమైంది. జనవరిలో...
- Advertisement -