Saturday, May 18, 2024

ఏబీవీపీ పిలుపు మేరకు పాఠశాల బంద్..

తప్పక చదవండి

హైదరాబాద్, సోమవారం రోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్, తెలంగాణ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని, అదే విధంగా కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజు దోపిడీని నిరసిస్తూ.. రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల బంద్ కు పిలుపునివ్వడం జరిగింది. ఈ మేరకు ఎబివిపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బుర్ర అఖిల్ రామంతపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను బంద్ చేశారు. ఈ కార్యక్రమంలో నర్సింహ, భాను ప్రకాష్, చరణ్, జశ్వంత్, శివ సాయి పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు