పంట నష్టం రాసుకుని పోయి 2 నెలలాయే..
ఇప్పటిదాకా రూపాయి ఇయ్యలే..
ఊదరగొట్టే ఉపన్యాసాలు తప్ప
రైతుకు రూపాయి రాలే..
రైతు రుణమాఫీ జాడనేలేదు..
బ్యాంకులోనూ మాఫీ ఐతయని లక్ష
తీసుకుంటే మిత్తి కలిపి 2 లక్షలు ఐనై..
ప్రభుత్వం చెప్పే మాయమాటలు
నమ్మి మోసపోయేవాడు రైతు ఒక్కడే..
జై జవాన్.. జై కిసాన్..
- అరుణ్ రెడ్డి పన్నాల