ఇందుకు చంద్రబాబు కూడా బాధ్యుడే
విమర్శలకు షర్మిల పదను
విజయనగరం : ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో తనకంటే రాష్ట్ర ప్రజలకే బాగా తెలుసునని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. రాష్టాన్రికి ప్రత్యేక హోదా ఇచ్చి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదన్నారు. ప్రత్యేక హోదా సాధించడంలో తెలుగుదేశం, వైకాపా పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు. విజయనగరంలో...
పులివెందుల నియోజకవర్గ అభివృద్ధిపై సమీక్ష
ప్రజాప్రతినిధులు, అధికారులతో ఇడుపులపాయలో సమీక్ష
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
ఇడుపులపాయ : పులివెందుల నియోజకవర్గ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు కోసం.. అలుపెరగకుండా శ్రమిస్తున్న వేముల మండల ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులకు.. ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా సహకారం అందిస్తున్న ప్రజలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని.. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్...
హైదరాబాద్ : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మంగళవారం ఉదయం ఎల్వీప్రసాద్ ఆస్పత్రికి చేరుకున్నారు. ప్రస్తుతం చంద్రబాబుకు ఎల్వీప్రసాద్ వైద్యులు కంటికి శస్త్ర చికిత్స చేస్తున్నారు. నిన్న(మంగళవారం) ఏఐజీ ఆస్పత్రిలో టీడీపీ అధినేతకు వైద్యులు చర్మ సంబంధిత పరీక్షలు నిర్వహించారు. కాగా.. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బెయిల్పై విడుదలైన అనంతరం చంద్రబాబుకు వైద్య...
సామాజిక, ఆర్థిక అంశాల ఆధారంగా గణన
పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డులో పరిశ్రమల ఏర్పాటు
కర్నూల్ నేషనల్ లావర్సిటీకి వంద ఎకరాలు
6790 ఉన్నత పాఠశాలల్లో నైపుణ్యాభివృద్ధి కేంద్రాల
జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపు
ఎపి కేబినేట్ కీలక నిర్ణయాలు
అమరావతి : ఏపీలో కుల గణన, సామాజిక, ఆర్థిక అంశాల గణన చేపట్టేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే, పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డులో...
ఒక్కో అకౌంట్లో రూ.10వేలు జమ
జగన్ చేదోడు పథకం కింద నాలుగో విడత
ఏపీ ప్రభుత్వం మరో పథకం అమలుకు సిద్ధమైంది. జగన్ చేదోడు పథకం కింద నాలుగో విడత లబ్ధిదారులకు ఆర్థిక సహాయాన్ని అందజేయనున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈనెల 19న కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో బటన్ నొక్కి డబ్బుల్ని విడుదల చేయున్నారు. దీంతో అధికారులు...
వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం
కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి
ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క
ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు
వికారాబాద్ జిల్లా తాండూరు లో...