అయినా ప్రజలు విజయవంతం చేశారు : అచ్చన్న
విశాఖపట్నం : యువగళం సభ ఫెయిల్ అవ్వాలని వైసీపీ ప్రభుత్వం కంకణం కట్టుకుందని.. అడుగడుగునా అడ్డంకులు సృష్టించారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ప్రజలు భారీగా తరలి వచ్చి ముగింపు సభలో మద్దతు పలికారు. ఈ సభతో వైసిపిలో వణుకు మొదలయ్యిందని...
హెచ్ఎల్సీకి నీటి కేటాయింపుల్లో అన్యాయం
కర్టాటకతో మాట్లాడి నీరు విడుదల చేయాలి
ఎస్ఇని కలిసి వినతిపత్రం సమర్పించిన జేసీ
అనంతపురం : వైసీపీ ప్రభుత్వం రైతుల పొట్టకొడుతోందని మాజీ ఎంపీ జేసీ దివాకర్రెడ్డి అన్నారు. ఈ విధానాలను ఇలాగే కొనసాగిస్తే ఇక్కడ ఇరైతులు సేద్యం చేసుకోవడం కష్టమేనని అన్నారు. కర్నాటకనుంచి రావాల్సిన నీటి వాటాను అడగడంలో వైసిపి...
ములాఖత్ వల్ల జైలులోని సాధారణ ఖైదీలకు ఇబ్బంది అనడంపై టీడీపీ మండిపాటు..
జైళ్ల శాఖ డిఐజికి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా టీడీపీ నేతల వినతి పత్రం అందజేత..
రాజమహేంద్రవరం : తెలుగుదేశంపార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకి ఇచ్చే లీగల్ ములాఖత్ లను కుదించడంపై టీడీపీ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. చంద్రబాబు...
బాబు అరెస్ట్ కు వైసిపి ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదు
ఓడిపోతామని తెలిసీ బాబుపై బురద జల్లే ప్రయత్నం
4 ఏండ్లలో కనిపించని అవినీతి ఎన్నికలముందు ఎలా కనిపించింది ?
జగన్ పాలన లోపభూయిష్టం ..ప్రజలు తిరస్కరించే రోజులు దగ్గరపడ్డాయి !
ఆదాబ్ ప్రత్యేక ఇంటర్వులో కాసాని వీరేష్ ముదిరాజ్ వెల్లడి
హైదరాబాద్ :- తెలుగు దేశం జాతీయ అధ్యక్షులు చంద్రబాబు...
వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం
కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి
ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క
ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు
వికారాబాద్ జిల్లా తాండూరు లో...